మైనింగ్‌పై ఏపీ ప్రభుత్వం నిఘా...

ABN, Publish Date - Jun 11 , 2024 | 07:55 AM

అమరావతి: నిన్న మొన్నటి వరకు మద్యం కుంభకోణంపై దృష్టి పెట్టిన కొత్త ప్రభుత్వం.. ఇప్పుడు మైనింగ్‌పై నిఘా పెట్టింది. ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయంతోపాటు ఏపీ మైనింగ్ డైరెక్టర్ కార్యాలయాన్ని సీజ్ చేసింది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

అమరావతి: నిన్న మొన్నటి వరకు మద్యం కుంభకోణంపై దృష్టి పెట్టిన కొత్త ప్రభుత్వం.. ఇప్పుడు మైనింగ్‌పై నిఘా పెట్టింది. ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయంతోపాటు ఏపీ మైనింగ్ డైరెక్టర్ కార్యాలయాన్ని సీజ్ చేసింది. ఏపీ ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి లాగిన్ ఐడీని కూడా డిజేబుల్ చేశారు. పాశ్వర్డ్ కూడా మూసివేశారు. రెండు కార్యాలయాల్లో ఉద్యోగులు ఎవరూ రావద్దని ఆదేశించారు. వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న మైనింగ్ శాఖలో ఇప్పుడు ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని ఎన్నుకోనున్న కూటమి

బాబు కేబినెట్‌ కూర్పుపై ఉత్కంఠ

జే బ్రాండ్లకు చెక్‌..!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 11 , 2024 | 08:19 AM