నామినేటెడ్ పోస్టులు వారికే: చంద్రబాబు

ABN, Publish Date - Jul 31 , 2024 | 09:41 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కార్పొరేషన్లతోపాటు సహకార సంస్థలకు ఛైర్మన్లను నియమించాలన్న ప్లాన్‌లో ఉంది. ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్ పదవులపై కూటమి పార్టీల నేతలు కన్నేశారా?

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కార్పొరేషన్లతోపాటు సహకార సంస్థలకు ఛైర్మన్లను నియమించాలన్న ప్లాన్‌లో ఉంది. ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్ పదవులపై కూటమి పార్టీల నేతలు కన్నేశారా? ఈ పదవులు ఆశిస్తున్న టీడీపీ, జనసేన నేతలు లాబీయింగ్ చేసుకుంటున్నారా? తమకు అనుకూలంగా ఎమ్మెల్యే మద్ధతు కూడగట్టే ప్రయత్నాల్లో బిజీ అయిపోయారా?


ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలతో సహకార సంఘాల్లో పవర్ గేమ్ జరుగుతోంది. వైసీపీ ఆధీనంలో ఉన్న మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు, జిల్లా పరిషత్‌లతో కుర్చీలాట సాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

బినామీ పేర్లతో పెద్దిరెడ్డి భూముల రిజిస్ట్రేషన్‌..

మద్యం బాటిళ్లకు నకిలీ హోలోగ్రాం స్టిక్కర్లు..

విపక్షాలపై కేంద్రమంత్రి ఫైర్..ర్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 31 , 2024 | 09:42 AM