సుప్రీం తీర్పు హైడ్రాకు వర్తించదు: రంగనాథ్

ABN, Publish Date - Sep 18 , 2024 | 09:38 AM

హైదరాబాద్: అక్రమ నిర్మాణాల కూల్చివేతకు హైదరాబాద్ విపత్తు నిర్వహణ ఆస్తుల రక్షణ సంస్థ హైడ్రా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటి వరకు రాజకీయ, ఇతర విమర్శలతో ఆచీ తూచీ వ్యవహరిస్తున్న హైడ్రా.. బుల్డోజర్ న్యాయంపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దూకుడు పెంచాలని భావిస్తోంది.

హైదరాబాద్: అక్రమ నిర్మాణాల కూల్చివేతకు హైదరాబాద్ విపత్తు నిర్వహణ ఆస్తుల రక్షణ సంస్థ హైడ్రా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటి వరకు రాజకీయ, ఇతర విమర్శలతో ఆచీ తూచీ వ్యవహరిస్తున్న హైడ్రా.. బుల్డోజర్ న్యాయంపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దూకుడు పెంచాలని భావిస్తోంది. సుప్రీం ఆదేశాలు తమకు వర్తించవని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. చెరువులు, నాళాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు మాత్రమే తొలగిస్తున్నామని, వాటికి న్యాయస్థానాల్లోని మినహాయింపు ఉందని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌కు బిగ్ షాక్.. మాజీ మంత్రి రాజీనామా..

కూటమి ఎమ్మెల్యేలతో నేడు సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ

ఆ ఒక్క మాటతో కారు పార్టీకి కోలుకోలేని దెబ్బ ..

గత పాలకుల నిర్లక్ష్యం.. ఏపీ ప్రజలకు శాపం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 18 , 2024 | 09:39 AM