Share News

ఆసియా వింటర్‌ గేమ్స్‌కు చంద్ర

ABN , Publish Date - Feb 07 , 2025 | 12:43 AM

ఆసియా వింటర్‌ గేమ్స్‌లో పాల్గొనే భారత బృందంలో విశాఖపట్నం స్కేటర్‌ దండ చంద్రమౌళికి చోటు లభించింది....

ఆసియా వింటర్‌ గేమ్స్‌కు చంద్ర

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆసియా వింటర్‌ గేమ్స్‌లో పాల్గొనే భారత బృందంలో విశాఖపట్నం స్కేటర్‌ దండ చంద్రమౌళికి చోటు లభించింది. చైనాలోని హర్బిన్‌ నగరంలో ఈనెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న ఈ పోటీల్లో భారత్‌ నుంచి మొత్తం 12 మంది స్కేటర్లు పాల్గొంటున్నారు.


Narendra Modi: పాయింట్ టు పాయింట్.. పట్టపగలే కాంగ్రెస్‌కు చుక్కలు చూపించిన మోదీ

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 07 , 2025 | 12:44 AM

News Hub