Home » ACB
ప్రజలతో నేరుగా సంబంధం ఉండే రెవెన్యూ, హోం, మునిసిపల్, విద్యా, ఆర్థిక, పశు సంవర్ధక తదితర విభాగాల్లో అవినీతి పెరిగిపోయినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వరుస కేసులతో మరోసారి తేటతెల్లమవుతోంది.
ఇందిరమ్మ ఇల్లు, రేషన్కార్డు మంజూరు కోసం లంచం తీసుకుంటూ మునిసిపల్ వార్డు ఆఫీసర్ ఏసీబీకి దొరికిపోయిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మునిసిపాలిటీలో జరిగింది.
సమాచార శాఖ కమిషనర్ హోదాలో తీసుకున్న నిర్ణయాలకు నేరపూర్వక దుష్ప్రవర్తనను ఆపాదించడానికి వీల్లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించారు.
ఫార్ములా-ఈ కారు రేసు ప్రమోటర్గా వ్యవహరించిన ఏస్ నెక్ట్స్జెన్ కంపెనీ ప్రతినిధులు శనివారం ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. వీరిలో ఆ సంస్థ ఏండీ చలమలశెట్టి అనిల్కుమార్ తదితరులు ఉన్నారు.
Telangana: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు ఎస్ నెక్ట్స్ కంపెనీ ప్రతినిధులు ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. సీజన్ 9, తర్వాత రేస్ల నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకోవడంపై ఆరా తీస్తున్నారు.
ఇద్దరు లంచగొండి అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు చిక్కారు. కోఠిలోని ప్రభుత్వ ఈఎన్టీ ఆస్పత్రిలో ఎక్స్రే విభాగంలో టెక్నిషియన్గా విధులు నిర్వహించే శ్రీనివాస్ 3 నెలల క్రితం పదవీ విరమణ పొందారు.
ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఏస్ నెక్ట్స్జెన్, దాని మాతృసంస్థ గ్రీన్కో ఎండీ చలమలశెట్టి అనిల్కుమార్ను శనివారం ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు.
ఫార్ములా ఈ కారు రేస్ ప్రమోటర్గా వ్యవహరించిన ఏస్ నెక్ట్స్జెన్ సంస్థకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని ఏస్ నెక్ట్స్జెన్ ప్రతినిధులను కోరింది.
ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి శుక్రవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. సుమారు ఆరున్నర గంటల పాటు సాగిన విచారణలో ఏసీబీ అధికారులు ఆయన్ను వివిధ అంశాలపై ప్రశ్నించారు.
తెలంగాణ: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు (Formula-E car race case)లో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి (BLN Reddy) ఏసీబీ (ACB) విచారణ కొనసాగుతోంది. ఇవాళ (శుక్రవారం) దాదాపు 6 గంటలుగా బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.