Home » Andhra Pradesh Politics
తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ పేరును పోలిన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు.
జగన్ సర్కారు వచ్చాక దళిత బిడ్డలకు ఉచిత కార్పొరేట్ విద్యను దూరం చేశారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కట్ చేశారు. రకరకాల నిబంధనలతో విదేశీ విద్యను దూరం చేసి పేద పిల్లలను విమానం ఎక్కకుండా చేశారు. ఎస్సీలకు సంబంధించి 10 రకాల విద్యా పథకాలను నిర్వీర్యం చేశారు.
‘అవినాశ్ రెడ్డి చిన్న పిల్లోడు. నోట్లో వేలు పెట్టినా కొరకలేడు’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్టిఫికెట్ ఇచ్చేశారు. 39 ఏళ్ల వయసు..
పులివెందుల అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ జగన్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా పరిపాలన చేస్తే ప్రజలు తిరగబడతారని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.
స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి(YS Viveka) సతీమణి సౌభాగ్యమ్మ(YS Sowbhagyamma).. సీఎం జగన్కు(CM YS Jagan) బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో సంచలన విషయాలు పేర్కొన్నారు సౌభాగ్యమ్మ. తండ్రిని కోల్పోయిన సునీత(YS Sunitha) ఎంత మనోవేదనకు గురయ్యారో ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు..
తనకు ఆడ బిడ్డలు లేరని.. వారిని తన అక్కచెల్లెమ్మలుగా, తన బిడ్డలుగా భావిస్తున్నానని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) అన్నారు. తాను మహిళా పక్షపాతిని అని చెప్పారు. మహిళలకు ఆర్ధిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యం కల్పించిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలు పెడితే అవహేళన చేశారని పేర్కొన్నారు. బుధవారం నాడు శ్రీకాకుళంలో(Srikakulam) మహిళా సదస్సులో..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) స్పీడ్ పెంచారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్న నేతలకు బీఫామ్స్(B-Forms) అందజేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలకు బీఫామ్స్ అందజేసిన పసుపు దళపతి.. తాజాగా చింతమనేని ప్రభాకర్కు(Chintamaneni Prabhakar) ఫోన్ చేశారు.
పొన్నూరు(Ponnur) వైసీపీ(YCP) అభ్యర్థి అంబటి మురళీకృష్ణకు(Ambati Murali Krishna) బిగ్ షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘం(Election Commission). అంబటి మురళీకృష్ణపై కేసు నమోదైంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని.. ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీన ఆదేశించారు. ఈ నెల 13వ తేదీన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని..
అమదాలవలస(Amadalavalasa) ప్రజాగళం సభలో చంద్రబాబు(Chandrababu) సంచలన కామెంట్స్ చేశారు. జగన్పై(Jagan), తమ్మినేని సీతారాంపై(Tammineni Sitaram) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. డమ్మీ బస్సు నేత పని అయిపోయిందన్నారు.