Home » Andhra Pradesh Politics
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) స్పీడ్ పెంచారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్న నేతలకు బీఫామ్స్(B-Forms) అందజేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలకు బీఫామ్స్ అందజేసిన పసుపు దళపతి.. తాజాగా చింతమనేని ప్రభాకర్కు(Chintamaneni Prabhakar) ఫోన్ చేశారు.
పొన్నూరు(Ponnur) వైసీపీ(YCP) అభ్యర్థి అంబటి మురళీకృష్ణకు(Ambati Murali Krishna) బిగ్ షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘం(Election Commission). అంబటి మురళీకృష్ణపై కేసు నమోదైంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని.. ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీన ఆదేశించారు. ఈ నెల 13వ తేదీన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని..
అమదాలవలస(Amadalavalasa) ప్రజాగళం సభలో చంద్రబాబు(Chandrababu) సంచలన కామెంట్స్ చేశారు. జగన్పై(Jagan), తమ్మినేని సీతారాంపై(Tammineni Sitaram) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. డమ్మీ బస్సు నేత పని అయిపోయిందన్నారు.
Pawan Kalyan Election Nomination: తెలుగు సినీ ఇండస్ట్రీలోనే(Tollywood) కాదు.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ(AP Politics) పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఒక సంచలనంగా చెప్పొచ్చు. సినీ నటుడిగా.. రాజకీయంగా.. ప్రజా సేవకుడిగా, ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడిగా ప్రజలందరి మన్ననలు, ఆదరాభిమానాలు పొందుతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. జనసేన అధినేత పవన్ ఈసారి పిఠాపురం(Pithapuram) ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో..
Andhra Pradesh: చిత్తూరు(Chittoor) వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానంద రెడ్డిపై(Yijayananda Reddy) తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ కుమార్(Varun Kumar) నిప్పులు చెరిగారు. స్మగ్లర్ను చిత్తూరు ప్రజలు నమ్మరని, మహామహులు పుట్టిన చిత్తూరు ప్రాంతానికి ఓ స్మగ్లర్ను అసెంబ్లీకి పంపించే గతి పట్టలేదని వరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
ఎన్నికలు(AP Elections 2024) దగ్గరపడుతున్నా కొద్ది వైసీపీ(YCP) నేతల్లో ఓటమి భయం ఎక్కువైపోతోంది. దీంతో ఓటర్లను(Voters) ప్రలోభాలకు గురి చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Minister Kakani Govardhan Reddy) ఓటమి భయం పట్టుకుంది.
పెందుర్తి(Pendurthi) వైసీపీ(YCP) అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్(MLA Annam Reddy) క్యాంపు/పార్టీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధికారులు భారీగా చీరలు, కీచైన్లు, టోపీలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన చీరల విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ‘సీ’ విజిల్లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనిఖీలు..
టీడీపీ అధినేత చంద్రబాబుపై(Chandrababu) 24 కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో(Election Affidavit) పేర్కొన్నారు. వీటిలో 22 కేసులు వైసీపీ(YCP) అధికారంలోకి వచ్చాక నమోదు చేసినవే. 2010లో ఆయన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టును సందర్శించడానికి వెళితే అక్రమంగా ప్రవేశించారని ధర్నాబాద్ పోలీసులు ..
సార్వత్రిక ఎన్నికలకు(Lok Sabha Elections) సంబంధించి అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో(Election Affidavit) తమకు ఉన్న ఆస్తులు, అప్పులతోపాటు తమపై నమోదైన కేసుల(Police Cases) వివరాలను కూడా వెల్లడించారు. వీటిలో సీఎం జగన్ సోదరుడు కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి సమర్పించిన..
జలగన్న జగన్కు(YS Jagan) ఇదివరకు ఇచ్చిన ఆ ఒక్క చాన్సే... చివరి చాన్స్ కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) అన్నారు. దోపిడీ, విధ్వంసమే సీఎం జగన్ నైజమని మండిపడ్డారు. అధికారం కట్టబెడితే వ్యవస్థలను నాశనం చేశాడన్నారు. గత ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు దోచుకున్నాడని..