Home » Andhra Pradesh Politics
ఉండి(Undi) నియోజకవర్గం నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) కీలక భేటీ నిర్వహించారు. ఉండి నియోజకవర్గాన్ని రఘురామకృష్ణం రాజుకు(Raghurama Krishnam Raju) కేటాయిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. భేటీ సందర్భంగా చంద్రబాబు సైతం కీలక కామెంట్స్ చేశారు.
చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆస్తిపన్ను(Property Tax) పెంచలేదు. అయినా సరే... ‘బాదుడే బాదుడు’ అంటూ జగన్(YS Jagan) ఊరూరా మైకు పట్టుకుని ఊదరగొట్టారు. ఆయన అధికారంలోకి రాగానే ‘అసలు బాదుడు’ ఇదీ అంటూ పట్టణ వాసులకు(City Public) పన్ను వాత పెట్టారు. విలువ ఆధారిత ఆస్తి పన్ను ప్రవేశ పెట్టి...
ఎన్నికల తర్వాత జగన్ వెళ్లేది జైలుకేనని జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) హెచ్చరించారు. జగన్(YS Jagan) జీవితం జైలుకు, బెయిల్కు మధ్య ఊగిసలాడుతోందన్నారు. ‘వైసీపీకి ప్యాకప్ చెప్పడం ఖాయమైపోయింది. జగన్కు రోజులు దగ్గరపడ్డాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాకుండా ఎవడ్రా ఆపేది? జగన్ రాష్ట్రంలో..
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారాలకు అంతు లేకుండా పోయింది. ఫేక్ ప్రచారంలో అధికార వైసీపీ ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదో విధంగా అసత్య ప్రచారాలతో ప్రజల మైండ్సెట్ మార్చాలనే ప్రయత్నంలో భాగంగా ఫేక్ పబ్లిసిటీకి వైసీపీ సోషల్ మీడియా విభాగం శ్రీకారం చుట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Andhra Pradesh: జనసేన పార్టీ మిగిలిన ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని(Janasena MLA Candidate) కూడా ప్రకటించేసింది. ఇప్పటి వరకు సస్పెన్స్గా ఉన్న పాలకొండ(Palakonda) ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేసింది జనసేన(Janasena) అధిష్టానం. పాలకొండ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణను(Jaya Krishna) ఎంపిక చేశారు.
Ugadi 2024: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ క్రోధి నామ ఉగాది(Ugadi 2024).. తెలుగవారందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో(TDP Office) పంచాంగ శ్రవణం కార్యక్రమం..
ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు(YS Jagan) కేంద్ర ఎన్నికల కమిషన్(Election Commission of India) బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్రం నుంచి కొల్లి రఘురామిరెడ్డిని(Raghuram Reddy) పంపించేసింది. సిట్ చీఫ్గా ఉన్న కొల్లి రఘురామిరెడ్డిపై వేటు వేసింది ఈసీ. అసోం పోలీస్ ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది.
వైసీపీ సభలకు లక్షలాదిగా జనం తరలివస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటు న్నారు. తమ నాయకుడు ఎక్కడికి వెళ్లినా తండోపతండాలుగా స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నా రంటూ వైసీపీ నాయకులు చెప్పుకుంటుంటే వాస్తవం మాత్రం మరోలా ఉంది.
బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్(YS Jagan) సొంత పార్టీ ఎమ్మెల్యేలే పెద్ద ఝలక్ ఇచ్చారు. ప్రకాశం(Prakasam) జిల్లాలో జగన్ బస్సు యాత్ర సాగుతుండగా.. జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఆయనకు ఊహించని షాక్ ఇచ్చారు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి(Mahidhar Reddy), దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్(Venugopal) ఈ బస్సు యాత్రకు..
Andhra Pradesh: వలంటీర్ల వ్యవస్థను వైసీపీ(YCP) తన రాజకీయ అవసరాలకు వాడుకుంటోందని విపక్ష నేతలు అనేకసార్లు ఆరోపించారు. ఎన్నికల సంఘానికి(Election Commission) కూడా పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అయినా అధికార వైసీపీ నేతల తీరు మారడం లేదు.. వైసీపీ కోసం పని చేస్తున్న వలంటీర్లలోనూ(Volunteers) మార్పు రావడం లేదు. తాజాగా ఇదే విషయాన్ని ఎమ్మెల్సీ భరత్(MLC Bharat) కుండబద్దలుకొట్టి చెప్పారు.