Home » Bangladesh
Saif Ali Khan Case: సైఫ్ అలీ ఖాన్ కేసులో మొత్తానికి నిందితుడు దొరికేశాడు. అతడ్ని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా స్కెచ్తో అతడ్ని పట్టుకున్నారు.
Mumbai Police: ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో సంచలన నిజాలు బయటపెట్టారు.
బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ నూరల్ ఇస్లాంకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారంనాడు సమన్లు పంపింది. దీంతో నూరల్ ఇస్లాం సౌత్ బ్లాక్ కార్యాలయానికి వెళ్లారు.
ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇండో-బంగ్లా సరిహద్దుల వెంబడి ఐదు చోట్ల ఫెన్సింగ్ నిర్మాణానికి భారత్ ప్రయత్నిస్తోందని బంగ్లాదేశ్ ఇంతకుముందు ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.
Sheikh Hasina: దేశం విడిచి భారత్లో ఆశ్రయం పొందుతోన్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. అమెను అరెస్ట్ చేసేందుకు సహాయం చేయాలంటూ ఇంటర్ పోల్ను సైతం కోరింది.
బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ కోర్టు, 2024 నవంబర్ 25న అరెస్టయిన ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాంటెంప్లేషన్) మాజీ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్కు గురువారం బెయిల్ను తిరస్కరించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
Chinmoy Krishna Das: దేశ ద్రోహం కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఇస్కాన్ నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్ తీవ్ర అనారోగ్యయానికి గురయ్యారు. ఆయన కోలుకోనేందుకు దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ప్రార్థనలు నిర్వహించాలని యాంగ్రీ సాఫ్రాన్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
పొరుగుదేశం బంగ్లాలో తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టాక పరిస్థితులు తారుమారయ్యాయి. పాకిస్థాన్తో సత్సంబంధాలు ఏర్పరచుకుంటూ ముందుకెళ్తోంది ఆ దేశం. ఈ క్రమంలో యధేచ్చగా నౌకారవాణా సాగిస్తున్నాయి ఇరుదేశాలు. ఇటీవల ఓ అనుమానాస్పద నౌక పాక్ నుంచి బంగ్లాకు చేరటం భారత్ను తీవ్రంగా కలవరపెడుతోంది..
షేక్ హసీనా గత ఆగస్టులో బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితిలో ఆదేశం విడిచిపెట్టి ఇండియాలో ఆశ్రయం పొందారు. ఈ క్రమంలోనే హసీనాతో పాటు ఆమె కేబినెట్లోని మంత్రులపై ఢాకాలోని అంతర్జాతీయ నేర విచారణ ట్రిబ్యూనల్ (ఐసీటీ) అరెస్టు వారెంట్లు జారీ చేసింది.
ఈ ఏడాది డిసెంబర్ 8వ తేదీ వరకూ హిందువులు, మైనారిటీలపై హింసాత్మక ఘటనలకు సంబంధించి బంగ్లాదేశ్లో 2,200 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో పాకిస్థాన్లో 112 కేసులు నమోదయ్యాయి.