Home » Bihar
Central Minister: బిహార్లో దారుణం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి మనవరాలిని ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. దీంతో అతడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి సోదరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
సాయం చేయాలనుకుంటే.. సమయం, సందర్భం, అవసరం వంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. లేదంటే మంచి పని చేసినా నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. తాజాగా బీజేపీ మినిస్టర్ ఒకరికి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఆ వివరాలు..
రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేసే ప్లాన్ వెల్లడించారు. పట్నాలో జరిగిన ‘సంవిధాన్ సురక్ష సమ్మేళన్’లో ఆయన వెనుకబడిన వర్గాలకు కులగణన నిర్వహిస్తామని చెప్పారు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి పనిచేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించింది. బీహార్లో అదనపు సీట్లు దక్కించుకునే అవకాశంపై కాంగ్రెస్ ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికీ ఆ పార్టీ నేతలు మాత్రం ఎన్నికల్లో తమ పార్టీ 'ఏ' టీమ్గా ఉండబోతోందని, బీ టీమ్గా కాదని చెబుతున్నారు.
Bride And RPF Police News: పెళ్లి బట్టల్లో ఉన్న బాలికను చూడగానే అతడికి అనుమానం వచ్చింది. వెంటనే 181కు ఫోన్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత రైల్వే పోలీసులు అక్కడికి వచ్చారు. వారిని చూడగానే బాలిక గుక్క పెట్టి ఏడవటం మొదలెట్టింది.
నితీష్ ఆరోగ్యం బాగోలేదని, మానసికంగా, శారీరకంగా ఫిట్నెస్ కోల్పోయారని విపక్ష ఆర్జేడీ సహా పలువురు కీలక నేతలు ఇటీవల పదేపదే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆసక్తికరంగా నితీష్ మానసిక పరిస్థితిని అమిత్షా అదివారంనాడు జరిగిన కార్యక్రమంలో గుర్తించినట్టు చెబుతున్నారు.
బిజెపి నుంచి మరోసారి దూరం కావడం పగఫెళ్లా అని జేడీయూ అధినేత నితీశ్ కుమార్ అమిత్షాకు హామీ ఇచ్చారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమిత్షా, నితీశ్ కుమార్ కలిసి అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు
లాలూ ప్రసాద్ సొంత జిల్లా గోపాల్గంజ్లో ఆదివారంనాడు అమిత్షా మాట్లాడుతూ, లాలూ-రబ్రీ జంగిల్ రాజ్ కావాలో, నరేంద్రమోద-నితీష్ కుమార్ల అభివృద్ధి బాట కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని అన్నారు. 65 ఏళ్లుగా కాంగ్రెస్ చేయలేదని మోదీ పదేళ్లలో చేసి చూపించారని చెప్పారు.
సమావేశంలోని ఒక పెద్ద సెక్షన్ను విడగొట్టేందుకు తీసుకువచ్చే ఏ చట్టానికైనా తమ పార్టీ వ్యతిరేకమని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందాలని బీజేపీ కోరుకుంటోందని, కానీ దీని వల్ల జేడీ(యూ)కు అతిపెద్ద నష్టం జరుగనుందని జోస్యం చెప్పారు.
భారతదేశంలో గుప్తుల కాలంలో స్థాపించిన నలందా విశ్వ విద్యాలయం.. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఇక్కడ సుమారు 10 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసించవారు. 2 వేల మంది టీచర్లు పాఠాలు బోధించారు. ఇక్కడి గ్రంథాలయంలో అక్షరాల కోటి పుస్తకాలు ఉండేవి. వందల ఏళ్ల పాటు ప్రపంచానికి జ్ఞానసంపద అందించిన యూనివర్శిటీ తురుష్కుల కాలంలో పూర్తిగా నేలమట్టం అయ్యింది. ఆ వివరాలు..