Home » Buggana Raja Reddy
నాపరాయి మైనింగ్ పరిశ్రమల పరిస్థితులపై గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Minister Peddireddy Ramachandra Reddy ), ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ( Buggana Rajendranath Reddy ) సంయుక్తంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ప్రెస్మీట్ పెట్టినా, అసెంబ్లీలో మాట్లాడినా చాలా వినసొంపుగా ఉంటుంది.. చాలా లాజికల్గా మాట్లాడుతారని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటూ ఉంటాయి. ప్రతిపక్ష నేతల నుంచి చిన్న విమర్శ వచ్చినా సరే వెంటనే మీడియా మీట్ (Media) పెట్టేసి కౌంటరేస్తుంటారు. అలాంటిది..
సెంట్రల్ జీఎస్టీతో పోలిస్తే ఏపీలో 4 శాతం మేర అదనంగా పన్ను వసూళ్లు అయ్యాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... పాలన రాదు, ఆదాయం లేదు అంటూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యలు చేశారు.
ట్రేడర్లతో వాణిజ్య సలహా మండలి సమావేశం వాడివేడిగా సాగింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి(Finance Minister Buggana Rajendranath) ఆధ్వర్యంలో వాణిజ్య సలహా మండలి విజయవాడ(Vijayawada)లో సమావేశం అయ్యింది.