Home » China
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ వాణిజ్య రంగాన్ని ఉలిక్కిపడేలా చేశారు. ఈ క్రమంలో చైనా దిగుమతులపై భారీగా సుంకాలు పెంచుతూ తీసుకున్న తాజా నిర్ణయాలు గ్లోబల్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. అమెరికా ముందు అనే నినాదంతో ఆయన తీసుకున్న ఈ దూకుడు చర్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
China: ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తమ దేశంపై అత్యధిక సుంకాలు విధించడంపై డ్రాగన్ దేశం స్పందించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కవ్వింపు చర్యలకు భయపడేదే లేదని తేల్చిచెప్పడంతో.. రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరినట్లయింది.
చైనా అనేక రకాల వస్తువులు ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలోనే దిట్ట. అక్కడి మనుష్యులు ఆడా, మగ తేడా లేకుండా కష్టపడి పనిచేస్తూ భారీ ఎత్తున వస్తుత్పత్తిలో భాగమవుతారు. అయితే, అమెరికన్లు మాత్రం దీనికి పూర్తి విరుద్ధం.
నువ్వెంతంటే, నువ్వెంతంటూ అమెరికా, చైనాలు ట్రేడ్ టారిఫ్స్ పోటీ పోటీగా పెంచుకుపోతున్నాయి. తాజాగా చైనా మరోసారి సుంకం పెంచడంతో ఇక వచ్చేయండంటూ ట్రంప్.. కంపెనీలకు గ్రాండ్ వెల్ కం చెబుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు రక్తపాతం చెందాయి. భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీ నష్టాలను చవిచూసి, రూ.14 లక్షల కోట్ల విలువను కోల్పోయాయి
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల చైనా నుంచి వారి దేశానికి వచ్చే వస్తువులపై 34 శాతం సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో చైనా ప్రభుత్వం అమెరికాకు గట్టి షాక్ ఇచ్చింది.
భారత్పై అమెరికా తక్కువ సుంకాలు విధించడంతో ఇది మనకు పెట్టుబడులు ఆకర్షించే అవకాశం. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ పై అధిక సుంకాలతో, బహుళజాతి కంపెనీలు భారత్ వైపు ఆకర్షితమయ్యే అవకాశం ఉంది
అమెరికా ప్రకటించిన ప్రతీకార సుంకాలపై చైనా, యూరోపియన్ యూనియన్, కెనడా, జపాన్ సహా పలు దేశాలు తీవ్రంగా స్పందించాయి. చర్చలు విఫలమైతే తాము దీటుగా తిప్పికొడతామని ఈయూ, చైనా హెచ్చరించాయి
చైనాలో ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ రెండు సంస్థలకు ఎయిర్ ట్యాక్సీలను వాణిజ్య ప్రయాణాలకు అనుమతించింది. పైలెట్ అవసరం లేకుండా డ్రోన్ సాయంతో గాల్లో ప్రయాణించే ఈ ట్యాక్సీలు రోడ్డు మార్గంలో పోకడలు ఉండే ప్రాంతాలకు అనుకూలంగా ఉంటాయి
ప్రస్తుత కాలంలో ట్రాన్స్పోర్ట్ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. బైకులు, కార్లు, ట్యాక్సీల వినియోగం పెరిగినప్పటికీ, సాంకేతికత అభివృద్ధితో కొత్త ట్రెండ్ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలోనే చైనా EHang సంస్థ పైలెట్ లేని ఫ్లైట్ ట్యాక్సీలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.