Home » Congress
KTR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పాలనపై మరోసారి విరుచుకుపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్కు రియల్ ఎస్టేట్ గురించి తప్ప స్టేట్ గురించి పట్టదన్నారు. రేవంత్ పతనం అత్తగారి ఊరు నుంచే ప్రారంభమవుతుందని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: HICC లో ప్రతిష్టాత్మక సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు. గత ఏడాది దేశ వ్యాప్తంగా రూ. 22,812 కోట్ల రూపాయల సైబర్ క్రైమ్ జరిగింది. ఒక్క తెలంగాణ లోనే లక్షా 20 వేల 869 మంది సైబర్ నేరాల బారినపడ్డారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా 17,912 మంది బాధితులకు రూ.183 కోట్లను తిరిగి ఇప్పించారు.
శామ్ పిట్రోడా వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయం కాదని, ఆయన మాటలు పార్టీ వైఖరిని ప్రతిబింబించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ వివరణ ఇచ్చారు.
చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించని విధంగా ఉంటుందని, చైనాను శత్రువుగా చూడటం భారత్ మానుకోవాలని కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా సూచించారు.
GHMC: జీహెచ్ఎంసీలో మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను ప్రతీ ఏడాది ఎన్నుకోవడం జరుగుతుంది. నేటితో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటికే ఏడుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లు నామినేషన్ వేయగా..
భారత్లో ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేసేందుకు అమెరికా నిధులు అందాయన్న వార్తపై ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ స్పందించారు. చరిత్రలో యూఎస్ఏఐడీ అతిపెద్ద కుంభకోణమని అన్నారు.
ఇప్పుడు తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు మోదీని ఆశీర్వదించే విధంగా కనిపిస్తోందని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఉపాధ్యాయులకు అండగా కొట్లాడిన పార్టీ బీజేపీ అని, టీచర్ల విషయంలో, మధ్యతరగతి వారి విషయంలో బీజేపీ కృషిచేసిందని ఆయన పేర్కొన్నారు.
Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీ రిజర్వేషన్ల సర్వే పూర్తి చేసి ఫిగర్స్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో పెద్ద కుట్ర జరుగుతోందని విమర్శించారు.
ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి తమిళనాడు నుంచి ఢిల్లీ వరకు వివిధ రాజకీయ పార్టీలు ``ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్`` (INDIA) పేరతో జట్టు కట్టిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలన్నీ కలిసి 2024లో ఎన్డీయేకు వ్యతిరేకంగా బరిలోకి దిగినా విజయం సాధ్యం కాలేదు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్చార్జిగా మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. దాదాపు ఏడాదిపాటు ఇన్చార్జిగా వ్యవహరించిన దీపా దాస్మున్షీ స్థానంలో మీనాక్షి బాధ్యతలు స్వీకరించనున్నారు.