Home » Court
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్న, విడాకుల కేసుల్లో ముందుగా మధ్యవర్తిత్వం జరపాలని సూచించారు. అది విఫలమైతేనే కేసు విచారణకు వెళ్లాలని అన్నారు
2019 అక్టోబర్ 22న ‘చినబాబు చిరుతిండి.. రూ. 25 లక్షలండి’ అనే శీర్షికతో సాక్షి దనపత్రికలో ఓ కథనం ప్రచురించారు. ఈ కథనం పూర్తిగా అవాస్తవాలతో ఉందని, ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టను మంటకలపాలనే దురుద్దేశంతోనే ప్రచురించారంటూ సాక్షి దినపత్రికకు మంత్రి లోకేష్ రిజిస్టర్ నోటీసు పంపించారు. అయితే అటునుంచి ఎలాంటి వివరణ రాలేదు.
సామాజిక మాధ్యమాలలో అసభ్యకర పోస్టుల కేసులో వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్రెడ్డి, అర్జున్రెడ్డిల ముందస్తు బెయిల్పై హైకోర్టు వాదనలు పూర్తి చేసింది. న్యాయమూర్తి ఎన్.విజయ్ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు
అనకాపల్లి జిల్లా చోడవరం కోర్టు చిన్నారి దివ్య (7) హత్య కేసులో దోషికి ఉరిశిక్ష విధించింది. బీరు సీసాతో గొంతు కోసి హత్య చేసిన గుణశేఖర్కి ఈ శిక్ష కిరాతకులకు గుణపాఠంగా నిలవనుంది
2015లో ఏడేళ్ల బాలికను బీరు సీసాతో నిందితుడు గొంతుకోసి హత్య చేశాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతనిపై నేరం రుజువు కావడంతో బుధవారం న్యాయస్థానం నిందితుడికి మరణ శిక్ష విధించింది. కాగా చోడవరం కోర్టు చరిత్రలో మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరిచండం ఇదే ప్రథమం.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో సహా నలుగురు నిందితులకు విజయవాడ సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు
Apsara murder case: తెలంగాణలో సంచలనం సృష్టించిన సరూర్నగర్ అప్సర హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది కోర్టు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి రెండు దేశాల పౌరసత్వం ఉందా? అసలు రాహుల్ గాంధీ భారత పౌరుడు కాదా? ఈ ప్రశ్నల గురించి తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసులను త్వరగా పూర్తిచేయాలని హైకోర్టు న్యాయమూర్తి సురేష్ రెడ్డి కోరారు.
భారత జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు చాహల్ తరఫున న్యాయవాది వెల్లడించారు.