Home » Crime News
కల్వకోల్కు చెందిన శంకరయ్యను అదే గ్రామానికి చెందిన గూడెపు నర్సింగ్రావు హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హత్యకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.
కృష్ణానదిలో ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. సరదాగా ఈతకు వెళ్లిన వారంతా ముగిపోయారు. వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
విశాఖపట్నం దువ్వాడ పోలీసులు గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. 125.9 కిలోల గంజాయితో ఒకరిని అరెస్టు చేసి, పరారీలో ఉన్న ఇద్దరు సభ్యులను వెతుకుతున్నారు
విజయనగరం జిల్లా శివరాం గ్రామంలో యువతిపై యువకుడు కత్తితో దాడి చేసి ఆమెకు తీవ్ర గాయాలు చేశాడు. పోలీసులకు 5 ప్రత్యేక బృందాలు నియమించి కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు
వృద్ధురాలైన తన అత్తను ఓ మహిళ జుట్టుపట్టి నేలకు ఈడ్చి చేయి చేసుకున్న దారుణ ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
తిరుపతిలోని హోమ్ స్టేలో గ్యాంగ్ వార్ సంచలనంగా మారింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చింతల చేను ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు హోమ్ స్టే నిర్వాహకుల మధ్య ఘర్షణ తలెత్తింది.
ఎంత మంది, ఎన్ని విధాలుగా గగ్గోలు పెట్టినా కొందరు కొత్త కోడళ్లు మారడంలేదు. ఎన్నో ఉదంతాలు చూస్తున్నా వారిలో పరివర్తన మచ్చుకైనా రావడం లేదు. పై పెచ్చు అత్యంత నీచాలకి ఒడిగడుతున్నారు.
పుల్లయ్య వచ్చాడంట పదండి అంటూ.. బాధితులు పెద్దఎత్తున అక్కడకు చేరారు. ఆంధ్రపదేశ్కు చెందిన పుల్లయ్య అనే తాపీ మేస్త్రీ కూకట్పల్లి ఏరియాలో నివాసముంటూ చిట్టీనాటల పేరుతో దాదాపు రూ. 100 కోట్లమేర మోసగించాడు. ఆయన గత కొద్దిరోజులుగా కనిపిచకుండాపోయాడు. అయితే.. ఆయన వచ్చాడన్న సమాచారం తెలుసుకుని అక్కడకు పెద్దఎత్తున చేరుకున్నారు.
గత కొద్దిరోజులుగా వాట్సాప్ ద్వారా సట్టా బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఈ సందర్భంగా వారివద్ద నుంచి లక్ష రూపాయల నగదు, ల్యాప్టాప్లు, ఫోన్లు, ప్రింటర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమమైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణకు రాకుండా హైడ్రామాకు తెరతీశారు. బుధవారం సాయంత్రం నెల్లూరుకు వస్తానని, గురువారం నుంచి అందుబాటులో ఉంటానంటూ పలువురికి ఫోన్లు చేస్తున్నాడు. కాగా అరెస్ట్ భయంతోనే కాకాణి హైడ్రామాకు తెరతీశారనే చర్చలు జరుగుతున్నాయి.