Home » Cyber Crime
సైబర్ నేరగాళ్ల ధాటికి తట్టుకోలేక.. ఆత్మహత్యే శరణ్యంగా భావించి.. సూసైడ్ చేసుకున్నారు వృద్ధ దంపతులు. సైబర్ కేటుగాళ్లు తమను ఎలా మోసం చేశారో వెల్లడిస్తూ.. సూసైడ్ నోట్ రాసి పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా వెలుగు చూసింది. ఆ వివరాలు..
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికల్లో పెడుతున్న పోస్టులపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిఘా పెడుతున్నది.
బ్రాండెడ్ పేరుతో నకిలీ ఆయిల్ అంటకడుతున్న వారి ఆట కట్టించారు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు. గత కొంతకాలంగా హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. ప్రజల్లో కొంత అవగాహన లేమీతో ఈ తరహ మోసాలకు అంతే లేకుండా పోతోంది. అలాంటి మోసమే తాజాగా నగరంలో వెలుగుచూసింది.
సైబర్ మోసాల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవల అందుకు సంబంధించిన కీలక విషయాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లోక్సభలో ప్రస్తావించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
నగరంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఎక్కడొ ఓ చోట ఈ సైబర్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వర్క్ఫ్రం హోం జాబ్ పేరిట రూ.5.67 లక్షలు కొల్లగొట్టారు. ప్రతిరోజూ ఈ తరహ మోసాలు జరుగుతూనే ఉన్నాయి.
హైదరాబాద్ నగరం సైబర్ నేరాలకు అడ్డాగా మారిందనే విమర్శలొస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు ఈ సైబర్ మోసాలకు బలవుతూనే ఉన్నారు. తాజాగా సికింద్రాబాద్ కు చెందిన వ్యాపారి ఒకరు సైబర్ మోసానికి బలయ్యారు.
ఎవరో తెలియదు.. ఎక్కడుంటారో తెలియదు.. కానీ రోజూ లక్షల రూపాయలను కొల్లగొట్టేస్తున్నారు ఈ సైబర్ కేటుగాళ్లు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా ఒక్క ఫోన్కాల్తో బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. తాజాగా నగరానికి చెందిన ఓ మహిళ సైబర్ మోసానికి బలైపోయి రూ.2.19లక్షలు పోగోట్టుకుంది.
మొన్న 11.25 లక్షలు, నిన్న 8.20 లక్షలు, నేడు రూ. 1.90 లక్షలు... ఇలా నగరంలో ఎవరో ఒకరు సైబర్ మోసాలకు బలైపోతూనే ఉన్నారు. ఎవరో చదువురాని వాళ్లంటే ఏమో అనుకోవచ్చుగాని, విద్యావేత్తలు, చివరకు ఉద్యోగస్తులు కూడా సైబర్ మోసాలకు బలైపోతూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
అధికారులు స్మగ్లింగ్ను పూర్తిస్థాయిలో ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? గోల్డ్ స్మగ్లర్లతో కస్టమ్స్ అధికారులు కుమ్మక్కవుతున్నారా? అస్మదీయుల స్మగ్లింగ్ను చూసీచూడనట్లు వదిలేస్తున్నారా.
దేశంలో మరో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. దీనిపై జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ప్రజలకు సూచనలు జారీ చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.