Home » Delhi Airport
ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ డ్రగ్స్ అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. పలు రకాల పద్ధతుల్లో డ్రగ్స్ రవాణా చేస్తూ దొరికిపోతున్నారు. ఆ క్రమంలోనే తాజాగా అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్వర్క్ నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి ఏకంగా సుమారు రూ. 40 కోట్ల విలువైన డ్రగ్స్ లభ్యమైంది.
Gold Robbery: ఢిల్లీ ఎయిర్ పోర్టులో అనుమానాస్పందగా తిరుగుతున్న ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వారి దగ్గరి నుంచి బారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
కొందరు అక్రమార్కులు బస్సు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలను అక్రమరవాణాకు అడ్డగా మార్చుకుంటున్నారు. నిషేధిత వస్తువులతో పాటూ ఏకంగా ప్రాణంతో ఉన్న జీవులను కూడా దేశ విదేశాలను దాటిస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా..
గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఢిల్లీ విమానాశ్రయాన్ని కొన్ని గంటపాటు వారం రోజులు మూసివేయనున్నారు. దీంతో 1,300కు పైగా విమానాల రాకపోకలపై ప్రభావం పడనుందని ఓ నివేదిక తెలిపింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
విజిబిలిటీ సున్నా స్థాయికి పడిపోవడంతో మధ్యాహ్నం 12.15 నుంచి 1.30 గంటల వరకూ 19 విమానాలను దారిమళ్లించినట్టు అధికారులు చెప్పారు. వీటిలో 13 డొమిస్టిక్ విమానాలు, 4 అంతర్జాతీయ విమానాలు, రెండు నాన్-షెడ్యూల్డ్ విమానాలు ఉన్నట్టు తెలిపారు.
కస్టమ్స్ అధికారులు తాజాగా భారీ డ్రగ్స్ దందాను కట్టడి చేశారు. ఈసారి ఏకంగా 17 కోట్ల విలువైనకొకైన్ను అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, దీనిపై విచారణ కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత రోజురోజుకు క్షీణిస్తోంది. ఆదివారం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయిలో 428గా నమోదైంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్ల పర్యటన ఖరారు అయింది. మంగళవారం ఉదయం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఏఐసీసీ పెద్దలతో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు కేబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో ఆయన సమావేశం కానున్నారు.
కొన్నేళ్ల క్రితం కరోనా మహమ్మారితో వణికిన ప్రపంచాన్ని మంకీపాక్స్(MPox) అనే వైరస్ చుట్టుముడుతోంది. ఇప్పటికే ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్లో వ్యాపించిన ఈ వైరస్కు సంబంధించి సోమవారం తొలి కేసు నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది.
దేశ రాజధాని ఢిల్లీ వర్ష బీభత్సంతో చిగురుటాకులా వణుకుతోంది. ఎడతెరపి లేకుండా వాన కురవడంతో జనజీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు వర్షపునీటితో మునిగాయి. కొందరు వరదనీటిలోనే ఉండాల్సి వచ్చింది. మురికినీటి కాలువలో ఓ మహిళ కుమారుడితో సహా పడిపోయింది. వారిద్దరూ చనిపోయారని అధికారులు ప్రకటించారు.