Home » Devotees
Sri Rama Navami 2025: శ్రీ రామనవమి రోజున ఎక్కడ చూసినా దేవుడికి నైవేద్యంగా పానకం, వడపప్పు పెడుతుంటారు. ఎన్నో రకాల వంటకాలున్నా ఈ 2 పదార్థాలే రాములవారికి నైవేద్యంగా సమర్పించడం గల కారణం మీకు తెలుసా.
మడి బట్టలు అంటే పూజలు లేదా పవిత్ర కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఉపయోగించే శుభ్రమైన, కొత్తగా కడిగిన లేదా తడిగా ఉన్న దుస్తులు. ఇవి సాధారణంగా పత్తి బట్టలు అయి ఉంటాయి. పురుషులకు ధోతీ, ఉత్తరీయం (పై భాగం కప్పే గుడ్డ), స్త్రీలకు చీర లేదా సాంప్రదాయ దుస్తులు. ఈ బట్టలు ఎవరూ తాకని, పరిశుద్ధమైన స్థితిలో ఉండాలి.
ఉపవాసం హిందూ సంప్రదాయంలో దేవుడి ఆశీర్వాదం పొందడానికి, ఆత్మ సంయమనాన్ని పెంపొందించడానికి, శరీరాన్ని శుద్ధి చేయడానికి ఉంటారు. ఉదాహరణకు, తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఉపవాసంతో శరీర, మనస్సును పవిత్రంగా ఉంచుతారు.
కొందరు భక్తులు ఆలయ దర్శనానికి వెళ్లే ముందు ఉపవాసం ఉంటారు లేదా తేలికపాటి ఆహారం తీసుకుంటారు. ఇది శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచడంతో పాటు దేవుడి పట్ల శ్రద్ధను సూచిస్తుంది, అయితే ఇది ఐచ్ఛికం. ఆలయంలోకి ప్రవేశించే ముందు చెప్పులు లేదా షూస్ బయట వదిలిపెట్టడం తప్పనిసరి.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో అద్భుత దృశ్యం భక్తులను కనువిందు చేసింది. మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయి. ప్రతి ఏటా చైత్రమాసంలో స్వామివారిని సూర్యకిరణాలు తాకడం ఈ ఆలయంలో ఆనవాయితీగా వస్తోంది.
Ugadi special food recipes : దేశవ్యాప్తంగా ఉగాది పండగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో జరుపుకుంటారు. తెలుగువారు ఉగాది పచ్చడితో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. కానీ, పురాణాల ప్రకారం ఉగాది నాడు తప్పక తినాల్సిన మరికొన్ని ఆహారపదార్థాలు కూడా ఉన్నాయి.
Ugadi 2025: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఉగాది ఒకటి. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. ఇవొక్కటే కాదు. ఉగాది రోజున తప్పక చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి.
శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. రూపాయి కాసుతో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఒక రూపాయి కాసు తీసుకుని శుక్రవారం నాడు లక్ష్మీదేవి పాదాల వద్ద పెట్టండి. పువ్వులు, అష్టగంధ మొదలైన వాటితో ఆ కాసుకు పూజ చేయండి. ఆ తర్వాత ఏం చేయాలంటే..
జీవితంలో ఒకసారైనా సందర్శించాల్సిన కొన్ని ప్రముఖ ఆలయాలు భారత దేశంలో ఉన్నాయి. ఆయా ఆలయాలను సందర్శించిన భక్తులకు శాంతి, ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి. ఆ ఆలయాలు ఏంటో తెలుసుకుందాం...
కాశీ విశ్వనాధ ప్రధాన ఆలయం. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న దేవుడు ‘విశ్వేశ్వరుడు’, ‘విశ్వనాధుడు’ పేర్లతో పూజలందుకుంటున్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం మిగితా లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం.అయితే, ఈ ప్రధాన ఆలయానికి వెళ్లే ముందు కొన్ని ఆలయాలను తప్పక సందర్శించాలని సాంప్రదాయం చెబుతోంది.