Home » Dharmapuri Arvind
రాష్ట్రంలో అసమర్థ, అవినీతి, అబద్ధాల ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.
తెలంగాణ రాజకీయాలను చూస్తే తన చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పాఠం గుర్తుకు వస్తోందన్నారు. రేవంత్ రెడ్డి పద్ధతి, పనితీరు ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నాట్ కర్షప్ట్ ఇండివిజువల్స్ కరప్ట్ అన్న విధంగా ఉందంటూ..
నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు శుభ పరిణామమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ అన్నారు. బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు మంచి రోజులు వచ్చాయని.. ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.
జాతీయ పసుపు బోర్డు ప్రారంభం నేపథ్యంలో కాంగ్రె్స-బీజేపీల మధ్య క్రెడిట్ వార్ మొదలైంది.. తమ ప్రభుత్వం లేఖ రాయడం వల్లే పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యమైందని
సంక్రాంతి పండగ రోజు తెలంగాణ రైతాంగానికి పసుపు బోర్డును ప్రధాని నరేంద్ర మోడీ బహుమతిగా ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఏదో సాధించామని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పడుకున్నారని ఆయన ఆగ్రహించారు. బీఆర్ఎస్ పాలనలో అనేక రంగాలు కుంటుపడిపోయాయని అరవింద్ విమర్శించారు.
హైదరాబాద్లో బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు. గత ప్రభుత్వ సంస్కృతినే ఇప్పుడు కాంగ్రెస్ అవలంబిస్తోందని అరవింద్ మండిపడ్డారు. బీజేపీ శ్రేణులు తిరగబడి దాడి చేస్తే దాచుకోవడానికి కాంగ్రెస్ నేతలకు స్థలం కూడా దొరకదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చట్టం తన పనిని తాను చేసుకోనివ్వకపోతే లాఠీలు పని చేయాల్సి ఉంటుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.
తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నా.. ఆ పార్టీ చేస్తున్న తప్పిదాలు, అంతర్గత కుమ్ములాటల కారణంగా అధికారంలోకి వచ్చే అవకాశాలను చేజార్చుకుంటోంది. కర్ణాటకలో బలంగా ఉన్న బీజేపీ, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో తన బలాన్ని పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో బలం ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో బలపడేందుకు ఆ పార్టీ శ్రమిస్తోంది. రానున్న కొత్త సంవత్సరమైనా దక్షిణాది రాష్ట్రాల్లో..
నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో నవోదయ స్కూళ్ల ఏర్పాటు కోసం 20 ఎకరాల చొప్పున స్థలాలు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు.
ఇటీవల వికారాబాద్ జిల్లా కలెక్టర్పై జరిగిన దాడి సంఘటనలో మాజీ మంత్రి కేటీఆర్ హస్తం ఉందని, విచారణ పకడ్బందీగా జరపాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు.