Home » Elections
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మొదలైంది. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు పలువురు ప్రముఖులు ఈ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అర్హత కలిగిన ఓటర్లు నేడు ఒకే దశలో ఓటు వేస్తున్నారు. 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఈరోజు జరగనున్న ఢిల్లీ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రభుత్వం పలు రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే మహిళలు, PwD ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా పింక్ కలర్ బూత్లు ఏర్పాటు చేసింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయం రానే వచ్చింది. ఈసారి రేపు (ఫిబ్రవరి 5న) జరగనున్న ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొననున్నారు. అయితే ఢిల్లీలో మొత్తం ఎంత మంది ఓటర్లు ఉన్నారు. ఎన్ని సీట్లు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఢిల్లీ ఎన్నికల సమయం దగ్గర పడింది. ఈ క్రమంలో ప్రజలు సురక్షితంగా రేపటి (ఫిబ్రవరి 5న) ఎన్నికల్లో పాల్గొని ఓటు వేసేందుకు పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి, గుంటూరు- కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.
గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ విజయాన్ని సాధించారు. పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులు కూడా గెలుపొందారు. దీంతో ఈ ఎన్నికలు స్థానిక పాలకత్వంలో మార్పు తీసుకొస్తాయని చెబుతున్నారు.
Election Notification: తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ల్గొండ - ఖమ్మం - వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 3 నుంచి 10 వరకు నోటిఫికేషన్లను స్వీకరించనుండగా.. 11న పరిశీలించనున్నారు.
ఏపీలో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎన్నికల సంఘం గుంటూరు- కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నోటీఫికేషన్ను విడుదల చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఈసారి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. అందరినీ చితకబాదుతుందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం చివరి రోజున బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.