Home » GST Collections
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో చోటుచేసుకున్న రూ.1,400 కోట్ల వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కుంభకోణం కేసు దర్యాప్తును సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) చేపట్టనుంది.
ప్రైవేటు హాస్టళ్లలో ఉండే విద్యార్థులు.. రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన శనివారం జరిగిన 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో..
పాన్ మసాలా, గుట్కా లాంటి పొగాకు ఉత్పత్తుల తయారీదారుల కోసం రిజిస్ట్రేషన్, నెలవారీ రిటర్న్ల దాఖలు కోసం ప్రత్యేక ప్రక్రియను అమలు చేయడానికి ప్రభుత్వం మే 15 వరకు గడువును పొడిగించింది. మరోవైపు పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ రిటర్న్ను ఫైల్ చేయడం తప్పనిసరి. ఈ గడువు తేదీని ఏప్రిల్ 12 వరకు పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంకా రిటర్నులు దాఖలు చేయనివారు ఉంటే దాఖలు చేయాలని కోరారు.
ఒకే దేశం ఒకే పన్ను విధానంతో తీసుకొచ్చిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొస్తోంది. దేశీయ అమ్మకాలతో పాటు దిగుమతులు కూడా జోరుగా సాగడంతో జీఎస్టీ వసూళ్లు మార్చి నెలలో 11.5 శాతం పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు చేరాయి.
పన్ను ఎగవేత సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. పన్ను ఎగవేత సమస్య పరిష్కరించడంపై ఫోకస్ చేసింది. రాష్ట్ర, కేంద్ర జీఎస్టీ అధికారుల ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ సదస్సును సోమవారం (ఈ రోజు) ఢిల్లీలో నిర్వహించనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సదస్సును ప్రారంభిస్తారని ఆ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
వస్తు సేవల పన్ను వసూళ్లు నవంబర్ మాసంలో 15 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.1.67 లక్షల కోట్లు వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1.60 లక్షల కోట్ల మార్క్ను దాటి జీఎస్టీ వసూళ్లు రావడం ఇది ఆరోసారి.
జీఎస్టీ వసూళ్లు (GST collections) రికార్డు సృష్టించాయి. ఏప్రిల్ 2023 నెల జీఎస్టీ స్థూల ఆదాయం రికార్డ్ స్థాయిలో రూ.1.87 లక్షల కోట్లుగా నమోదయ్యింది.
ఓ జాతీయ ఛానెల్ సమ్మిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh State) రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) శుభవార్త అందించారు.
గతేడాది 2022 చివరి నెల డిసెంబర్లో జీఎస్టీ వసూళ్లు (GST Collections) గణనీయంగా వృద్ధి చెందాయి. క్రితంఏడాది ఇదే నెలతో పోల్చితే 15 శాతం పెరుగుదలతో రూ.1.49 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.