Home » ICC
ICC: వచ్చే ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెడుతుండటం అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది. ఫస్ట్ టైమ్ విశ్వక్రీడల్లో జెంటిల్మన్ గేమ్ను చూసే అవకాశం రావడంతో క్రికెట్ లవర్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఈ తరుణంలో మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది ఐవోసీ. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ICC New Rule: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ తీసుకొస్తూ ఉంటుంది. జెంటిల్మన్ గేమ్ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఇంకో నయా రూల్ తీసుకొస్తోంది మెగా క్రికెట్ బోర్డు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
ICC: టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ అరుదైన అవార్డును కొల్లగొట్టాడు. ఇతర స్టార్ల నుంచి తీవ్ర పోటీ ఉన్నా పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు గిల్. మరి.. ఆ అవార్డు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
Team India: ఐసీసీ ర్యాంకింగ్స్లో టీమిండియా రచ్చ రచ్చ చేసింది. టాప్-5 ర్యాంకింగ్స్లో మన ఆటగాళ్లే ముగ్గురు ఉన్నారు. దీన్ని బట్టే భారత్ హవా ఎలా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ICC Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ-2025 ముగిసినా టోర్నమెంట్కు సంబంధించి ఏదో ఒక వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వీటికి చెక్ పెట్టింది ఐసీసీ.
IND vs NZ Final Match: ఛాంపియన్స్ ట్రోపీ ఫైనల్స్ మ్యాచ్లో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. 23.2 ఓవర్లకే కివీస్ నాలుగు వికెట్లు కోల్పోయింది. నాలుగు వికెట్లు స్పిన్నర్లకే పడ్డాయి. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకోగా, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసుకున్నారు. మ్యాచ్కు సంబంధించి బాల్ టు బాల్ ప్రతీ అప్డేట్.. ఆంధ్రజ్యోతి మీకోసం అందిస్తోంది.. అస్సలు మిస్ అవ్వకండి..
Champions Trophy 2025: ఎట్టకేలకు పాకిస్థాన్ దిగొచ్చింది. భారత్తో పెట్టుకుంటే ఎట్లుంటదో దాయాదికి బాగా తెలిసొచ్చింది. అందుకే దెబ్బకు దారిలోకి వచ్చింది.
పాకిస్తాన్ గడ్డపై ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోమని టీమిండియా పంతం నెగ్గించుకుంది. దీంతో అన్ని మ్యాచ్లు పాకిస్తాన్ వేదికగా జరుగుతున్నా.. భారత్ తలపడే మ్యాచ్లు మాత్రం తటస్థ వేదికలపై జరుగుతున్నాయి. పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టబోమని శపథం చేసి పంతం నెగ్గించుకున్న భారత క్రికెట్ జట్టు ఆదివారం జరగబోయే మ్యాచ్లో ఏం చేయబోతుంది.
PCB: మ్యాచ్కు ముందే భారత్ తమకు షాక్ ఇవ్వడాన్ని పాకిస్థాన్ తట్టుకోలేకపోతోంది. బిత్తరపోయిన పాక్ క్రికెట్ బోర్డు దెబ్బకు ఐసీసీని ఆశ్రయించింది. ఇది చూసిన నెటిజన్స్ టీమిండియా కొడితే ఇట్లుందటి అంటూ పాక్కు ఇచ్చిపడేస్తున్నారు.