Home » Illegal Constructions
చెరువులు, నాలాల ఆక్రమణల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చెందిన కళాశాలలకు నోటీసులు జారీ చేసింది.
మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డికి చెందిన విద్యా సంస్థల భూమి పత్రాలను పరిశీలించాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష వరకు అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వారందరికీ నోటీసులు ఇస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది.
ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాల కొనుగోలు అంటే డబ్బున్నోళ్లకు పెట్టుబడులేమోగానీ.. సామాన్యులు, మధ్యతరగతివారికి ఒక జీవితకాల స్వప్నం!
నగరంలో చెరువులను, నాలాలను ఆక్రమించి ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు నగర పౌరులు మద్దతు పలుకుతున్నారు.
ఆయన దేశానికి అత్యంత కీలకమైన ‘రక్షణ’ శాఖకు మంత్రిగా పనిచేసిన నాయకుడు.. కానీ, చెరువుల వంటి ప్రకృతి వనరుల ‘రక్షణ’ ఎంతటి అవసరమో విస్మరించారు..!
నగరంలోని అక్రమ కట్టడాల కూల్చివేతకు స్ఫూర్తి ‘భగవద్గీత’ అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ధర్మాన్ని రక్షించేందుకు ‘గీత’లో శ్రీకృష్ణుడు బోధించిన యుద్ధనీతి స్ఫూర్తితోనే ప్రజల జీవన విధానంలో,
బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి చెందిన విద్యాసంస్థలపై పోచారం ఐటీసీ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది.
నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రముఖుల గెస్ట్హౌ్సలపై చర్యలుంటాయా..? చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, పార్కుల్లో నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న హైదరాబాద్ విపత్తు నిర్వహణ,
‘‘చెరువులు, పార్కుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో రాజీపడేది లేదు. రాజకీయ నేతలు ఎందుకలా మాట్లాడుతున్నారో నాకు తెలియదు. వారి విమర్శలపై స్పందించను.