Home » Income tax
ప్రత్యక్ష పన్ను వివాద సే విశ్వాస్ పథకం పన్ను చెల్లింపుదారుల కోసం మంచి అవకాశాన్ని అందిస్తుంది. ఇది వారు తమ వివాదాలను త్వరగా పరిష్కరించుకుని, పన్ను బకాయిలను తగ్గించుకునే అవకాశాన్ని ఇస్తుంది. అయితే ఈ స్కీం స్పెషల్ ఏంటి, ఏం చేయాలనే తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అనారోగ్య సమస్యల కారణంగా తీవ్ర మనోవేదనతో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ జయలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్లోని తమ కార్యాలయం సీజీవో టవర్స్ 8వ అంతస్తు నుంచి దూకి చనిపోయారు.
How to file ITR without Form 16: ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగుల జీతం నుంచి ఎంత (TDS) కట్ అయింది, సబ్మిషన్ డేట్ రుజువు చేసే పత్రమే ఫారం 16. ఉద్యోగి పనిచేసే సంస్థ జారీ చేసే ఈ సర్టిఫికేట్లో కచ్చితమైన ఆదాయం, పన్ను వివరాలు ఉంటాయి. ఆదాయ పన్ను రిటర్న్లు (ITR) దాఖలు చేసేటప్పుడు దీన్ని సమర్పిస్తే పొరపాట్లు జరిగే అవకాశం ఉండదు.
నేటి నుంచి మొదలైన కొత్త ఆర్థిక సంవత్సరంలో పలు రకాల నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వాటిలో టీడీఎస్ కూడా ఒకటి. ఇకపై అద్దె విషయంలో దీని వార్షిక పరిమితి ఏకంగా రూ. 6 లక్షలకు పెరిగింది. దీంతో అనేక మందికి ప్రయోజనం చేకూరనుంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.12.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది. అలాగే, బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ, టీడీఎస్, టీసీఎస్ నిబంధనల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి
ఆస్తి పన్ను వసూళ్లలో తెలంగాణ కీలక మైలురాయిని దాటింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2024-25)లో రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలు రూ.1000 కోట్లకు పైగా ఆస్తి పన్ను వసూలు చేశాయి.
దేశంలో ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానుంది. ఈ క్రమంలో ప్రతి వ్యక్తి, ఉద్యోగి, వ్యాపారులు కూడా వచ్చే కొత్త పన్ను రేట్ల మార్పుల గురించి తెలుసుకోవాలి. వీటి గురించి తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక నిబంధనల విషయంలో ఇబ్బంది లేకుండా ఉంటారు.
పన్ను చెల్లింపు దారులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఈ క్రమంలో మార్చి 31, 2025లోపు అప్డేట్ చేసిన రిటర్న్లను దాఖలు చేయాలని అధికారులు మరోసారి సూచించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో వచ్చే ఏప్రిల్ 1 నుంచి టీడీఎస్, టీసీఎస్ పన్ను చెల్లింపుల విషయంలో కీలక మార్పులను కేంద్రం ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ముఖ్యంగా మధ్య తరగతి ఓటర్లను ఆకర్షించడంలో ఆ పార్టీ విజయం సాధించింది. గత పదేళ్లుగా ఆప్తో ఉన్న పేద, మధ్య తరగతి ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ వేసిన మంత్రం ఏమిటి..