Home » IPL 2024
ప్రస్తుత ఐపీఎల్లో అద్భుత ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ రాబోయే ప్రపంచకప్లో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తే టీమిండియాకు తిరుగు ఉండదని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ అభిప్రాయపడ్డాడు. యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్తో కలిసి కోహ్లీ ఓపెనింగ్ చేయాలని సూచించాడు.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 61వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాజస్థాన్ రాయల్స్(rajasthan royals) జట్ల మధ్య జరగనుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఈ మ్యాచ్ చెన్నైకి కీలకమని చెప్పవచ్చు. ఈ క్రమంలో నేటి మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ చుద్దాం.
ఐపీఎల్-2024లో భాగంగా.. శనివారం సాయంత్రం ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో కేకేఆర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగబోయే అత్యంత కీలక మ్యాచ్కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి భారీ దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్పై ఒక మ్యాచ్ నిషేధం..
ప్రస్తుత ఐపీఎల్లో బ్యాట్తో అదరగొడుతున్న స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని ప్రపంచకప్నకు ఎంపిక చేయడం గురించి టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. వచ్చే నెల ప్రారంభం నుంచి అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరగబోయే టీ-20 ప్రపంచకప్ జరగబోతోంది.
ఆల్రౌండ్షోతో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగానే నిలుపుకొంది. అలాగే ఇతర జట్లకు కూడా తమ విజయంతో ఊపిరిలూదింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్
రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్న ముంబై జట్టుకు నాయకత్వం వహిస్తూ, హార్దిక్ పాండ్యా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాడని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డివిల్లీర్స్ విమర్శించాడు. ధోనీని అనుకరిద్దామనుకుంటున్నాడని, ముంబై టీమ్కు అలాంటి కెప్టెన్సీ పని చేయదని డివిల్లీర్స్ అన్నాడు.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 59వ కీలక మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు, చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)తో తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఈ క్రమంలో నేటి మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ 2024(IPL 2024)లో పంజాబ్ కింగ్స్పై నిన్న RCB జట్టు గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచులో స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అద్భుతంగా బ్యాటింగ్ చేసి 92 పరుగుల ఇన్నింగ్స్ చేశాడు. ఈ సందర్భంగా కోహ్లీ అరుదైన ఘనతను దక్కించుకున్నారు.
ముంబై ఇండియన్స్ జట్టుని రోహిత్ శర్మ వీడనున్నాడా? తదుపరి ఐపీఎల్ సీజన్లో అతను మరో ఫ్రాంచైజీకి జంప్ కానున్నాడా? అంటే.. అవుననే అభిప్రాయాలే క్రీడా వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.