Home » Kolkata Knight Riders
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రారంభం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తోంది. అలాంటి జట్టుకు జట్టులో స్థిరత్వం తీసుకొచ్చిన ఆటగాడు శాంసన్. కేరళకు చెందినఈ యువ వికెట్ కీపర్ రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన వేదికగా జరగాల్సి ఉండటంతో ఇదే మైదానంలో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభ వేడుక నిర్వహిస్తారు. ఐపీఎల్ ప్రారంభ వేడుకల కోసం ఏర్పాట్లు చేయగా.. ఫ్యాన్స్ కూడా ఈ వేడుకను ఆస్వాదించేందుకు సిద్ధమయ్యారు. కానీ కోల్కతాలో వర్షం కురిసే అవకాశం ఉందన్న వార్త క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.
IPL Trophy Tour: ఐపీఎల్-2025కు సమయం దగ్గర పడుతోంది. దీంతో ప్రమోషన్స్తో హోరెత్తిస్తున్నాయి ఫ్రాంచైజీలు. తాజాగా బాల సన్యాసులతో జరిపిన ట్రోఫీ టూర్ ఫొటోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.
IPL 2025 Mega Auction: ఐపీఎల్-2025 సీజన్కు ముందు నిర్వహిస్తున్న మెగా వేలంలో తోపు ప్లేయర్లు కూడా అన్సోల్డ్గా మిగిలిపోతున్నారు. చిచ్చరపిడుగుల్లాంటి ఆటగాళ్లు తక్కువ ధరకే అమ్ముడుపోతున్నారు. అయితే ఓ కుర్రాడు మాత్రం జాక్పాట్ కొట్టేశాడు.
2021 నుంచి టీమ్తోనే కొనసాగిన తనను రిటెయిన్ చేసుకోకపోవడంపై కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ భావోద్వేగానికి గురయ్యాడు.
ఐపీఎల్ మెగా వేలం రాబోతున్న తరుణంలో.. ఫ్రాంచైజీ యజమానులు, ఐపీఎల్ పాలక మండలి మధ్య సమావేశం జరిగింది. ముంబై వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఈ భేటీలో..
రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ నియామకం దాదాపు అయిపోయిందనే వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి చెందిన..
టీ20 వరల్డ్కప్ తర్వాత హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిపోతుంది కాబట్టి.. ఆ తర్వాత ఈ బాధ్యతలు చేపట్టేదెవరు? అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా...
టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత ఆ బాధ్యతలను గౌతమ్ గంభీర్ చేపట్టనున్నాడన్న వార్తలు తెగ చక్కర్లు కొడుతున్న విషయం..
ఐపీఎల్లో బాగా పెర్ఫార్మ్ చేసే ఆటగాళ్లకు మంచి అమౌంటే అందుతుంది. ఎంత లేదన్నా.. కోట్ల రూపాయలు వారి జేబుల్లోకి వెళ్తాయి. కానీ.. కొందరు ఆటగాళ్లకి మాత్రం తక్కువ డబ్బులే వస్తాయి. ఆ ప్లేయర్ల ప్రదర్శన బాగున్నప్పటికీ..