Home » Kolkata Knight Riders
ఐపీఎల్-2024లో భాగంగా.. శనివారం సాయంత్రం ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో కేకేఆర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది.
ఐపీఎల్ 2024 (IPL 2024)లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్(MI) జట్టు ప్లేఆఫ్ రేసులో లేదు. కానీ ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) నేటి మ్యాచ్కు ముందు తన పాత స్నేహితుడిని కలిసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో KKR జట్టు సహాయ కోచ్ అభిషేక్ నాయర్(Abhishek Nayar)తో రోహిత్ శర్మ మాట్లాడటం కనిపిస్తోంది.
ముంబై ఇండియన్స్ జట్టుని రోహిత్ శర్మ వీడనున్నాడా? తదుపరి ఐపీఎల్ సీజన్లో అతను మరో ఫ్రాంచైజీకి జంప్ కానున్నాడా? అంటే.. అవుననే అభిప్రాయాలే క్రీడా వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.
లక్నోలోని ఏకన స్పోర్ట్స్ సిటీ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ విధ్వంసం సృష్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఈ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 235 పరుగులు..
శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగడంపై రకరకాల అనుమానాలు తెరమీదకి వస్తున్నాయి. అసలెందుకు రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు?
ఐపీఎల్లో అత్యంత శక్తివంతమైన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. ఇప్పటివరకూ ఈ ఫ్రాంచైజీ 5 ఐపీఎల్ టైటిల్స్ సొంతం చేసుకొని, చెన్నైకి సమానంగా అత్యధిక ట్రోఫీలు సొంతం చేసుకున్న జట్టుగా కొనసాగుతోంది. అలాంటి ముంబై..
ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి 8 మ్యాచ్ల్లో ప్రదర్శించిన ఆటతీరుతో పాటు ఎదుర్కొన్న ఘోర పరాజయాలు చూసి.. ఈ సీజన్ నుంచి ఆ జట్టు దాదాపు నిష్క్రమించినట్టేనని అందరూ అనుకున్నారు. ప్లే-ఆఫ్స్కు చేరడం కష్టమేనని..
కోల్కతా నైట్ రైడర్స్కు చెందిన విధ్వంసకర బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఒక అరుదైన రికార్డ్ సాధించాడు. ఒక సీజన్లో ఈడెన్ గార్డెన్స్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా అతడు చరిత్రపుటలకెక్కాడు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లు విజృంభించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లను ముచ్చెమటలు పట్టించి, వరుస వికెట్లు పడగొట్టారు. కేకేఆర్ బౌలర్ల ధాటికి ఢిల్లీ టాపార్డర్తో పాటు స్టార్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో..
ఐపీఎల్ 2024 (IPL 2024) చరిత్రలో పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టు అతిపెద్ద స్కోరు లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. కోల్కతా నైట్ రైడర్స్(kolkata knight riders)తో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 262 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై సులువుగా గెలిచింది.