Home » Land Titling Act
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వర్సిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. 2012లో కేటాయించిన 2,185 ఎకరాల భూమి మొత్తం యూనివర్సిటీదే అని వారు ప్రకటించారు, వర్సిటీ భూములను కాపాడాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు
పేదల పేరుతో 109 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించిన ఆరోపణలపై వైసీపీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి కుటుంబానికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. జాయింట్ కలెక్టర్ వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు
ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి డిజిటల్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీక్యూఎంఎస్) ను అమలు చేసింది. రిజిస్ట్రేషన్ కోసం ముందుగా స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా కార్యాలయాలలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చేయనుంది
వైసీపీ హయాంలో ఫ్రీహోల్డ్ అధికారం దుర్వినియోగంతో 13.59 లక్షల ఎకరాల భూములు అక్రమంగా మారాయి. రెవెన్యూ విచారణలో చట్ట ఉల్లంఘనలతో కీలక ఐఏఎస్ అధికారులు సంబంధం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది
వైసీపీ బడా నేతలు గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు భూములను చెరపడితే.. వారి అనుచరులూ తమ స్థాయిలో కంటికి కనిపించిన ప్రభుత్వ భూములను సొంత ఖాతాలో వేసుకున్నారు.
రాష్ట్రంలో అసైన్డ్ భూముల ఫ్రీ హోల్డ్పై నిర్దిష్టమైన విధానం అనుసరించేందుకు మరోసారి అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఒక వ్యక్తికి వేర్వేరు గ్రామాల్లో భూములు ఉంటే వేర్వేరు ఖాతా నంబర్లు వస్తాయి. నోషనల్ ఖాతా నంబరు లో అంకెలు ఎక్కువ ఉంటాయి.
స్వర్ణాంధ్ర నగర్లో ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని వైసీపీ కార్యకర్త శ్రీదేవి ఆక్రమించుకోవడంతో పాఠశాలను పక్కనే ఉన్న పశువుల పాకలో నిర్వహిస్తున్నారని..
ప్రభుత్వం వివిధ మార్గాల్లో ప్రజల నుంచి తీసుకుంటున్న ఫిర్యాదులపై కార్యదర్శుల సదస్సులో సమీక్షించారు.
కబ్జాదారుల దందాలతో భూ సమస్యలు ఎదుర్కొంటున్న అనేక మంది బాధితులు న్యాయం కోసం టీడీపీ నేతలకు మొరపెట్టుకున్నారు.