Home » Land Titling Act
వైసీపీ బడా నేతలు గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు భూములను చెరపడితే.. వారి అనుచరులూ తమ స్థాయిలో కంటికి కనిపించిన ప్రభుత్వ భూములను సొంత ఖాతాలో వేసుకున్నారు.
రాష్ట్రంలో అసైన్డ్ భూముల ఫ్రీ హోల్డ్పై నిర్దిష్టమైన విధానం అనుసరించేందుకు మరోసారి అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఒక వ్యక్తికి వేర్వేరు గ్రామాల్లో భూములు ఉంటే వేర్వేరు ఖాతా నంబర్లు వస్తాయి. నోషనల్ ఖాతా నంబరు లో అంకెలు ఎక్కువ ఉంటాయి.
స్వర్ణాంధ్ర నగర్లో ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని వైసీపీ కార్యకర్త శ్రీదేవి ఆక్రమించుకోవడంతో పాఠశాలను పక్కనే ఉన్న పశువుల పాకలో నిర్వహిస్తున్నారని..
ప్రభుత్వం వివిధ మార్గాల్లో ప్రజల నుంచి తీసుకుంటున్న ఫిర్యాదులపై కార్యదర్శుల సదస్సులో సమీక్షించారు.
కబ్జాదారుల దందాలతో భూ సమస్యలు ఎదుర్కొంటున్న అనేక మంది బాధితులు న్యాయం కోసం టీడీపీ నేతలకు మొరపెట్టుకున్నారు.
ప్రభుత్వ ప్రయోజనాలతో సంబంధం లేని ప్రైవేటు భూములకు విముక్తి కల్పించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు రెవెన్యూ శాఖ...
కానీ తన భూమినే కాపాడుకోవడం మరిచారు. ఆయన మరెవరో కాదు మన ముఖ్యమంత్రి చంద్రబాబే..!
‘ఫ్రీ హోల్డ్’ భూముల రిజిస్ట్రేషన్ల లావాదేవీలపై కూటమి సర్కారు నిషేధం విధించింది. నెలలు గడుస్తునప్పటికీ ఈ నిషేధం కొనసాగుతూనే ఉంది.
రిజిస్ర్టేషన్ చార్జీలు కూడా స్వల్పంగా పెరుగుతాయి. ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలు పెంచాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.