Home » London
వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు 114 రాఫెల్ ‘బహుళ ప్రయోజనకర యుద్ధవిమానాలను’ (ఎంఆర్ఎఫ్ఏ) ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
అమెరికన్ శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేసిన "వైసీటీ-529" అనే హార్మోన్ రహిత గర్భనిరోధక మాత్ర 99% సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు ఎలుకలు, కోతులపై జరిపిన ప్రయోగాల్లో తేలింది. మానవపై తొలి దశ ట్రయల్స్ పూర్తయ్యాయి, న్యూజిలాండ్లో రెండో దశ ట్రయల్స్ జరుగుతున్నాయి
Chiranjeevi warns: ఫ్యాన్స్ మీట్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేయడంపై మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని తాను అస్సలు ఒప్పుకోనని మెగాస్టార్ స్ఫష్టం చేశారు.
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అవసరాన్ని అమెరికా-భారత్లు గుర్తించాయని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. గత నెల ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో.. ఈ ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో చర్చల అనంతరం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖనిజాల ఒప్పందంలో గత వారం ఏకాభిప్రాయం కుదరలేదని, నిర్మాణాత్మక చర్చ కోసం ట్రంప్ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తానని, అమెరికాతో సత్సంబంధాలను కాపాడుకోగలనని ఆయన వ్యాఖ్యలు చేశారు.
పన్నెండేళ్లుగా బిట్కాయిన్ల సమాచారాన్ని ఓ హార్డ్డి్స్కలో పదిలపరుచుకున్న ఓ టెకీ ఇప్పుడు ఓ చెత్తకుప్పను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాడు. అందుక్కారణం.. ఆ హార్డ్డి్స్కను అతని భార్య పొరపాటున చెత్తలో పారేయడమే..!
YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్.. తన ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటన చేసేందుకు సిద్దమవుతోన్నారు. ఈ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించారు.
16 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియా నుంచి నిషేధించే చట్టాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటగా ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టారు. ఇది త్వరలో అమల్లోకి రానుంది. అయితే ఈ క్రమంలో యూకే కూడా ఇదే బాటలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
లండన్(London)లో ఉద్యోగం చేస్తూ విధులకు వెళ్తుండగా కూతురును ట్రక్కు ఢీకొట్టింది. కొనఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. లండన్ వెళ్లి కన్నకూతురిని చూసేందుకు స్థోమత లేక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వం లేదా మానవతావాదులు ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.. వివరాలిలా ఉన్నాయి.
తెలంగాణలోని ప్రసిద్ధ పురావస్తు కట్టడాల సందర్శనకు ఈ ప్రదర్శన ఫలితంగా పర్యాటకులు భారీగా పెరుగుతారని అంచనా వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.