Home » Madanapalle
తంబళ్లపల్లె నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో జాబ్కార్డులు ఉన్న కూలీ లందరికి వంద రోజులు ఉపాధి పనులు కల్పించాలని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రారెడ్డి కోరారు.
మా భూ ములు ఆక్రమించడ మే కాకుండా ప్రశ్నించి నందుకు మాపైనే అక్రమ కేసులు బనా యిస్తున్నారని తమకు న్యాయం చేయాలని ఓ రైతు కుటుం బం సబ్కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టింది.
మదన పల్లె మండలం పోతబోలు గ్రామ సం ఘమిత్ర రూ.50లక్షల దాకా అవినీతికి పాల్పడిందని, ఎస్హెచజీ గ్రూపు స భ్యులు జమ చేసిన రుణాలను కాజే సిందని గ్రామానికి చెందిన మహిళలు సీఎం పేషికి ఫిర్యాదు చేశారు.
రామసముద్రం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని మదనపల్లె సబ్ కలెక్టర్ వై.మేఘస్వరూప్ శనివారం ఆక స్మికంగా తనిఖీ చేశారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి అస్ఫియాను కిడ్నాప్ చే సి, హత్య చేసిన దోషులకు ఉరి శిక్ష విధించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముస్లీం మైనారిటీలు డిమాండ్ చేశారు.
ఇప్పటి వరకు మంచిరోజులు లేకపోవడం శుక్రవారం మంచి రోజు కావడంతో భూముల రిజిస్ర్టేషన్లకు ప్రజలు తరలి రావడంతో మదనపల్లె సబ్రిజిసా్ట్రర్ కార్యాలయం జనంతో కిటకిటలాడింది.
గుర్రంకొండ మండలం తరిగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం స్వామి వారి కి అంకురార్పణను వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహిం చారు.
ప్రస్తుతం చేనేత రంగం సంక్షోభంలో ఉందని, ప్రభుత్వాలు ఆదుకోవాలని చేనేత కార్మికులు వేడుకొంటున్నారు.
ఆర్థిక ప్రగతిలో మదనపల్లె టౌన బ్యాంకు ముం దుకు దూసుకెళ్తోందని బ్యాకు ముఖ్యకార్య నిర్వాహకాధికారి పీవీ ప్రసాద్ తెలిపారు.
మదనపల్లె డివిజన పరిధిలో ఏడుచోట్ల దొంగతనాలకు పాల్పడిన దొంగతో పాటు అతడికి సహకరించిన బాలుడిని అరెస్టు చేసి 28 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు మదనపల్లె డీఎస్పీ డి.కొండయ్యనాయుడు తెలిపారు.