Home » MLA
అసెంబ్లీ కారు పాస్ స్టిక్కర్ దుర్వినియోగం ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలిసింది. నకిలీ స్టిక్కర్లను ఓ ప్రింటింగ్ ప్రెస్లో కొనుగోలు చేశామని నిందితులు వెల్లడించినట్లు సమాచారం.
నియోజకవర్గంలోని మండలాల్లో వేసవి కా లంలో నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక నిధులు ఇవ్యాల ని ఉప ముఖ్యమంత్రి పవనకల్యాణ్కు ఎమ్మె ల్యే బండారు శ్రావణిశ్రీ వినతి పత్రం అందజేశా రు. ఆమె గురువారం అసెంబ్లీ సమావేశాల అ నంతరం ఉప ముఖ్యమంత్రిని ఆయన చాంబర్లో కలిశారు.
మండలకేంద్ర మైన చెన్నేకొత్తపల్లిలో ఉన్న పురాతన అహోబిల లక్ష్మీనరసింహస్వామి దేవా లయ పునర్నిర్మాణానికి నిధులివ్వాలని ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి చెన్నేకత్తపల్లి గ్రామస్థులు టీటీడీ బోర్డు సభ్యులు, మడకశిర ఎమ్మెల్యే ఎం ఎస్ రాజును కోరారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం వారు ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి తన ఛాంబర్లో ఉన్న ఎంఎస్ రాజుకు వినతిప త్రం అందజేశారు.
MLA Vs Additional Collector: జగిత్యాల అడిషనల్ కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. అధికారిగా మాట్లాడాలని.. రాజకీయ నేతగా కాదంటూ ఎమ్మెల్యే సూచించారు.
బీఆర్ఎస్ నేతలు ఘాటు వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఉరుకోబోమని కూకట్పల్లి బీఆర్ఎస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు బొట్టు విష్ణు, బాలానగర్ అధ్యక్షుడు దర్శనం శాకయ్య హెచ్చరించారు.
దేవాలయంలాంటా అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే కోరిన కోరిక ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మద్యంప్రియులకు రెండు బాటిళ్లు ఉచితంగా ఇవ్వండి.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనానికి దారితీశాయి.
ఒకే పనికి అటు ఎమ్మెల్యే, ఇటు కార్పొరేటర్ శంకుస్థాపన చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి శంకుస్థాపన చేసిన పనులను సోమవారం మరోసారి మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి శంకుస్థాపన చేయడానికి వస్తున్నారని తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
‘ఎవరెవరిపై అవినీతి ఆరోపణలున్నాయో అన్నీ లెక్కి స్తాం. అవినీతి సొమ్ము కక్కిస్తాం’ అని ఎమ్మెల్యే దగ్గు పాటి ప్రసాద్ స్పష్టం చేశారు. అనవసర ఆరోపణలు వద్దని, ముందు విచారణ చేయించాలని నగర మేయర్ మహమ్మద్ వసీం అన్నారు. సోమవారం 2025-26 సం వత్సరానికి సంబంధించి బడ్జెట్ అంశంపై నిర్వహించిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడి-వేడిగా సాగింది.
సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ అన్నారు. మండల పరిధిలోని జంతులూరులో రూ. 2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 220 కేవీ విద్యుత సబ్స్టేషనను ఎమ్మెల్యే శనివారం ముఖ్య అతిథిగా హజరై ప్రారంభించారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టిసారించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. రెవె న్యూ సమస్యలను జఠిలం చేసుకోకుండా రాజీ మార్గంలో వెళితే ఇరువర్గాల కు నష్టం ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. మండల కేంద్ర మైన రామగిరిలో పంచాయతీ రాజ్ శాఖ గెస్ట్హౌస్లో శనివారం ఎమ్మెల్యే ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.