Home » Nandigam Suresh
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై(Pawan Kalyan) బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ (YCP MP Nandigam Suresh) ఆగ్రహం వ్యక్తం చేశారు.
రౌడీయిజం చేసే వ్యక్తిలాగా, ఒక అసాంఘిక శక్తిలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు.