Home » Narsaraopeta
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, నరసరావుపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఒత్తిడి చేసి తనతో మాజీ స్పీకర్
CM Chandrababu: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో సాయి సాధన చిట్స్ పండ్స్ను పాలడుగు పుల్లారావు స్థాపించారు. నమ్మకంగా వందల కోట్లు చీటీలు కట్టించుకున్నారు. అనంతరం బోర్డు తిప్పేసి.. అజ్జాతంలోకి వెళ్లిపోయారు.
Sai Sadhana Chit Fund: కోట్లాది రూపాయిలు అప్పు చేసి పరారైన సాయి సాధన చిట్ పండ్స్ అధినేత పాలడుగు పుల్లారావు కోర్టులో లొంగిపోయారు. గుంటూరు జిల్లా కోర్టులో గురువారం అతడు లొంగిపోయాడు. అతడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
వాణిజ్య పన్నుల శాఖకు చాలా నెలల తర్వాత స్వేచ్ఛ వచ్చింది. ఆ శాఖ అధికారులు ఎట్టకేలకు రోడ్లపైకి వచ్చి పల్నాడు జిల్లాలోని పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు.
పల్నాడు అభివృద్ధి కోసం కోడెల శివప్రసాద్ కృషి చేశారని ఆయన కుమారుడు శివరాం గుర్తుచేశారు. టీడీపీ కార్యకర్తల కోసం పాటు పడ్డారని పేర్కొన్నారు. కోడెల విగ్రహం తొలగింపులో స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం లేదన్నారు. అధికారులు అత్యుత్సాహంతో కోడెల విగ్రహాం తొలగించారని మండిపడ్డారు.
Andhrapradesh: ఎడ్యుకేషన్ అంటే మార్కులు ర్యాంకులే కాదని.. విజ్ఞాన సమూపార్జనే ఎడ్యుకేషన్ ముఖ్య ఉద్దేశమని సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సోమవారం నరసరావుపేటలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ను ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరసరావుపేట లాంటి ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు.
ఏపీలో శాంతి భద్రతలు అల్లకల్లోలం అయ్యాయని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. నరసరావుపేటలో టీడీపీ నేతల బృందం పర్యటించింది. టీడీపీ ఇంఛార్జ్ చదలవాడ అరవింద్ను కొల్లు రవీంద్ర, బుద్దా వెంకన్న, ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు.
గత లోక్సభ ఎన్నికల్లో నర్సరావుపేట నియోజకవర్గం నుంచి వైసీపీ ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు చర్చ నడుస్తోంది. ఎంపీగా గెలిచిన తర్వాత లోకల్గా పార్టీలో లుకలుకల కారణంగా శ్రీకృష్ణదేవరాయలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలోకి జంప్ అవుతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో బుధవారం తెల్లవారుజామున జంట హత్యలు వెలుగు చూశాయి. రూ.150 కోసం దారుణంగా హతమార్చాడు. హంతకుడిని పోలీసులు సీసీ ఫుటేజ్ల ద్వారా..
నరసరావుపేట టీడీపీ ఇన్చార్జ్ అరవింద్ బాబు (Chadalavada Aravinda Babu)ఎక్కడ ఉన్నారో ఇప్పటి వరకు పోలీసులు అచూకీ చెప్పలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.