Home » Nirmala Sitharaman
Nirmala Sitaraman: కొత్త ఆర్థిక సంవత్సరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను 2025 బిల్లు గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రి డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. వార్తల్లో నిలిచాడు కమెడియన్ కునాల్ కమ్రా. అతడిపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు నోటీసులు జారీ చేసినా అతడు తన వైఖరిని మార్చుకోవడం లేదు. పైగా ఈ సారి ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని టార్గెట్ చేస్తూ సెటర్లు వేశాడు.
Nirmala Sitarman: మరికొద్ది రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న పలు అంశాలు ఈ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అమలు కానున్నాయి.
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధనే ధ్యేయంగా అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశంపై పెద్దఎత్తున సుంకాలు విధిస్తామని ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇక్కడి ఎగుమతిదారుల ప్ర యోజనాలు కాపాడేందుకు యత్నిస్తున్నామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
విభజన సమయంలో హామీ ఇచ్చినట్లుగానే పోలవరం పూర్తి చేసి తీరతామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. విశాఖలో కేంద్ర బడ్జెట్పై పోస్ట్ బడ్జెట్ చర్చలో పాల్గొన్న ఆమె పలు కీలక విషయాలు తెలిపారు.
Nirmala Sitharaman: ప్రపంచ చరిత్ర పుస్తకంలో చరిత్రను క్రోడీకరించి సమగ్రంగా రాశారని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. జరిగిన చరిత్రను జరిగినట్టు చెప్పాల్సిన సంస్కృతి మనదని చెప్పుకొచ్చారు.
Daggubati Purandeswari: చట్టసభల్లో సైతం మహిళల ప్రాతినిధ్యం పెంచేవిధంగా నిర్ణయం తీసుకున్న ఘనత మోదీకే దక్కుతుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. యువతకు, రైతులకు మేలు జరిగే విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరిగాయని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.
విభజనకు ముందు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ప్రస్తుతం అప్పుల కుప్పగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తాను ఏ పార్టీనో, ప్రభుత్వాన్నో నిందించడం లేదని.. తెలంగాణ గురించి వాస్తవ పరిస్థితులనే చెబుతున్నానని పేర్కొన్నారు.
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విభజనకు ముందు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం అని.. విభజన అనంతరం రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. గురువారం నాడు పార్లమెంట్లో కేంద్ర మంత్రి ..