Home » Parliament Budget Session
శీతాకాల సమావేశాల సమయంలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో.. 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ‘పార్లమెంట్ సెక్యూరిటీ బ్రీచ్’ అంశంపై ప్రశ్నించినందుకు, దానిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించాలని డిమాండ్ చేసినందుకు.. ఆ ఎంపీలపై వేటు వేయడం జరిగింది.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సెషన్ నేపథ్యంలో ఢిల్లీలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఉదయం 11.30 గంటలకు సమావేశానికి హాజరుకావాలని లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తోన్న అన్ని పార్టీల నేతలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది.
Telangana: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం రేపు(శుక్రవారం) ఉదయం 11గంటలకు జరుగనుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో జరుగనున్న ఈ సమావేశానికి లోక్సభ, రాజ్యసభ సభ్యులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్రావు హాజరుకానున్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. మొత్తం 10 రోజులపాటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Budget session of Parliament) ముగిశాక లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla) ఇచ్చిన టీ పార్టీకి ప్రతిపక్ష పార్టీల ఎంపీల్లో...
యూపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ(UPA chairperson Sonia Gandhi) తన తనయుడు రాహుల్ గాంధీ ఢిల్లీ నివాసానికి చేరుకున్నారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) పార్లమెంట్లో అడుగుపెట్టారు.
భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గతవారం లండన్లో చేసిన..
నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చికిత్స కోసం అమెరికా వెళ్తే ఆయన ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ...
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో సమాధానమిచ్చారు.