Home » Parliament Special Session
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ భేటీ అజెండా ఏంటన్న విషయంపై స్పష్టత లేదు కానీ.. కొన్ని కీలక బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉందని...
ఈరోజుతో పాత పార్లమెంట్ భవనం సేవలు ముగిశాయి. రేపటి (మంగళవారం) నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. భారత చట్ట సభ్యులు రేపు పార్లమెంట్ మారబోతున్నారు. ఈ నేపథ్యంలోనే..
ఈరోజు (సోమవారం) ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. తొలుత ఉదయం 9:30 గంటలకు పాత పార్లమెంట్ భవనం ముందు గ్రూప్ ఫోటో దిగి.. అనంతరం 11 గంటల సమయంలో...
కొత్త పార్లమెంట్ భవనం నిర్మించినప్పటి నుంచి పాత భవనం సంగతేంటి? అనే ప్రశ్న అందరినీ కలచివేస్తూ వస్తోంది. ఇక రేపటి (మంగళవారం) నుంచి కొత్త భవనానికి పార్లమెంట్ కార్యకలాపాలు మారనున్న నేపథ్యంలో..
గత కొంతకాలం నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సీబీఐ, ఈడీ దాడులు అమాంతం పెరిగిపోయిన విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా.. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలనే టార్గెట్ చేస్తూ, ఆ రెండు సంస్థలు వరుస దాడులకు...
సోమవారం (నేడు) ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టనున్న సందర్భం, పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానం నేపథ్యంలో పాత పార్లమెంట్ భవనానికి సంబంధించిన పలు చారిత్రక ఘటనలను ఆయన గుర్తుచేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ విభజనను (andhra pradesh bifurcation) ప్రస్తావించారు.
కొత్త పార్లమెంటు భవనానికి తరలి వెళ్లినా పాత పార్లమెంటు భవనం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) వ్యాఖ్యానించారు. పాత పార్లమెంట్ భవనంలో జరిగే చివరి సెషన్ చారిత్రాత్మకమైనదని అన్నారు. తాము కొత్త భవనానికి మారడానికి ముందు, ఇక్కడ ఒక చారిత్రాత్మక సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు.
పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సెషన్ సమయం తక్కువగానే ఉండొచ్చు కానీ చరిత్రాత్మకం కాబోతుందని వ్యాఖ్యానించారు. అనేక కారణాల వల్ల చాలా చరిత్రలో నిలవబోతోందన్నారు.