Home » Parliament Special Session
ఎస్సీ వర్గీకరణ(SC Classification)కు ప్రధాన దోషి బీజేపీ(BJP)నేనని ..పార్లమెంట్ సమావేశాలల్లో బిల్లు ఎందుకు పెట్టలేదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడ మంద కృష్ణ మాదిగ(Manda Krishna Madiga) కేంద్ర ప్రభుత్వాన్ని(Central Govt) ప్రశ్నించారు.
బీజేపీ నేతల మాటల గారడీ గురించి అందరికీ తెలిసిందే. ఏదో అడిగితే, ఇంకేదో సమాధానం చెప్తారు. అడిగిన దానికేదీ సూటిగా జవాబు ఇవ్వరు. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు, వీళ్లిచ్చే సమాధానాలకు..
గురువారం రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా.. సమాజ్వాదీ పార్టీ ఎంపీ, నటి జయా బచ్చన్ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన ప్రసంగాన్ని కొందరు ఎంపీలు అడ్డుకోవడంతో..
తాము ఏ మతానికీ వ్యతిరేకం కాదని, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామని కలరింగ్స్ ఇస్తూనే.. కొందరు బీజేపీ నేతలు ఇస్లాం మతంపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. తమ రాజకీయ స్వార్థం కోసం హిందూ-ముస్లిం అంశాన్ని..
మంగళవారం కొత్త పార్లమెంట్ భవనంలో తొలి సెషన్లో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై సెప్టెంబర్ 20వ తేదీన చర్చ..
నూతన పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టడానికి ముందు ఎంపీలంతా పాత పార్లమెంట్ భవనంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారంతా గ్రూపు ఫోటోలు దిగారు. మొదట లోక్సభ, రాజ్యసభ సభ్యులంతా కలిసి ఫోటోలు పోజులిచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు...
ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించినున్నట్టు ప్రకటించినప్పుడు.. అజెండా ఏంటి? అనే విషయంపై సర్వత్రా చర్చలు జరిగాయి. అజెండా ఏంటో చెప్పాలని ప్రతిపక్షాలు...
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ భేటీ అజెండా ఏంటన్న విషయంపై స్పష్టత లేదు కానీ.. కొన్ని కీలక బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉందని...
ఈరోజుతో పాత పార్లమెంట్ భవనం సేవలు ముగిశాయి. రేపటి (మంగళవారం) నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. భారత చట్ట సభ్యులు రేపు పార్లమెంట్ మారబోతున్నారు. ఈ నేపథ్యంలోనే..