Home » Tirumala
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు సంప్రదాయ బద్ధంగా ఆయనకు స్వాగతం పలికారు
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం వైభవంగా జరిగింది. భద్రాచలంలో టీటీడీ తరఫున శ్రీరాములకు పట్టువస్త్రాలు సమర్పించారు
యాదగిరిగుట్టపై సీతారాముల కల్యాణోత్సవం శివాలయంలో కన్నుల పండువగా జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణ వేడుకలు ప్రారంభం కాగా, ముందుగా పట్టు వస్త్రాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు.
TIrupathi Laddu Case: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. తమిళనాడులోని ఏఆర్ డెయిరీ, బోలేబాబా డెయిరీ, వైష్ణవి డెయిరీకు చెందిన వారిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే టెండర్ నిబంధనలను మార్చిన వారిపై కూడా అధికారులు దృష్టి పెట్టారు.
తిరుమల శ్రీవారి సేవలో న్యాయమూర్తి చీమలపాటి రవి, శక్తికాంత దాస్, మంత్రి మనోహర్ పాల్గొన్నారు. దర్శనానంతరం అన్నప్రసాదం స్వీకరించారు
శ్రీవారి దర్శనార్థం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తిరుమలకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు
తిరుమల ట్రాఫిక్ సమస్య, వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు అలిపిరిలో 15 హెక్టార్ల విస్తీర్ణంలో ఆధునిక బేస్క్యాంప్ ఏర్పాటు చేయనుంది టీటీడీ. 25 వేల మందికి వసతులతో పాటు భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించనుంది
పురాణ కథనంలో, విష్ణువు శ్రీనివాసుడిగా భూమిపై అవతరించి, వాకులమ్మ (పద్మావతి)ని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం తర్వాత ఆయన తిరుమలలో స్థిరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ కథనం భక్తులకు తిరుమలను దైవీయ క్షేత్రంగా భావించేలా చేసింది.
CM Chandrababu On Tirumala: తిరుమలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్త్లో చేపట్టే చర్యలు చర్చించారు సీఎం.
ఎండాకాలం వచ్చింది. దీంతో స్కూల్ పిల్లలకు సెలవులు ఉంటాయి కాబట్టి, అనేక మంది హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఇలాంటి వారి కోసం IRCTC బడ్జెట్ ధరల్లో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.