Home » UPI payments
యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధిస్తారన్న వార్తలు తప్పుడువని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన ప్రభుత్వ దృష్టిలో లేదని ఆర్థిక శాఖ పేర్కొంది
IPL-UPI: యూపీఐ కంపెనీలను భయపెడుతోంది ఐపీఎల్. క్యాష్ రిచ్ లీగ్ వల్ల తమకు చాలా ఇబ్బంది కలుగుతోందని ఆయా సంస్థలు వాపోతున్నాయి. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
UPI Services Down : మళ్లీ దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం నెలకొంది. గూగుల్ పే, ఫోన్ పే వాడే వేలాది మంది వినియోగదారులు యాక్సెస్ చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దేశంలో యూపీఐ చెల్లింపుల ట్రెండ్ క్రమంగా పెరుగుతోంది. ఇదే సమయంలో పలుమార్లు మీ UPI చెల్లింపులు విఫలమవుతుంటాయి. అలాంటి క్రమంలో పలు విషయాలను పరిశీలించాలని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.12.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది. అలాగే, బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ, టీడీఎస్, టీసీఎస్ నిబంధనల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి
ఫోన్ పే, గూగుల్ పే.. యాప్ ఏదైనా కావచ్చు.. యూపీఐ పేమెంట్స్ ఈ మధ్య కాలంలో అత్యంత సాధారణ విషయంగా మారిపోయాయి. రూపాయి దగ్గరి నుంచి వేల రూపాయల వరకు యూపీఐ ద్వారానే పేమెంట్స్ జరుగుతున్నాయి.
UPI New Rules: ఏప్రిల్ 1, 2025 నుంచి వీరి ఫోన్లలో యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. NPCI నూతన మార్గదర్శకాల ప్రకారం ఈ ఫోన్ నెంబర్లు ఉన్నవారు నుంచి Google Pay, PhonePe, Paytm ఇలా యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయలేరు. ఎందుకంటే,
దేశంలో UPI ఆధారిత లావాదేవీలు వేగంగా పెరిగిపోతున్నాయి. కానీ అన్ని ప్రాంతాల్లో మాత్రం పెరగడం లేదు. ఈ క్రమంలోనే చిన్న స్థాయి వ్యాపారులు, దుకాణదారులను ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
UPI, RuPay Transactions: యూపీఐ,రూపే ఆధారంగా చెల్లింపులు చేసే వినియోగదారులకు కేంద్రం భారీ షాక్ ఇవ్వబోతోంది. చిన్న మొత్తాలకూ ఎడాపెడా ప్రతి చోటా లావాదేవీలు చేసే వారికి కొత్త రూల్స్ ప్రకారం పేమెంట్ చేసినప్పుడ అదనపు ఛార్జీల బాదుడు ఇలా ఉంటుందని..
భారత్లో యూపీఐ సేవలు అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో యూపీఐ 3.0పై అప్పుడే చర్చ మొదలైంది. ఆర్థిక లావాదేవీలు మరింత సరళతరం చేసేలా పలు ఫీచర్లు ఇందులో ఉండొచ్చనేది ట్రేడ్ వర్గాల టాక్