Home » Uttar Pradesh
సమాజ్వాదీ పార్టీ ఎంపీ అవదేశ్ ప్రసాద్ రాజీనామాతో యూపీలోని మల్కిపురిలో ఉపఎన్నిక అనివార్యం అయింది. ఎన్నికల పిటిషన్ కారణంగా గత అక్టోబర్లో మిల్కీపూర్లో ఉప ఎన్నికను ఎన్నికల సంఘం వాయిదా వేసింది.
బంధుమిత్రలందరూ వేదిక ముందు ఆశీనులై ఉన్నారు.. పెళ్లి తంతు జరుగుతోంది.. వధూవరులు ఏడడుగులు వేసే కార్యక్రమం మొదలుకాబోతుంది.. ఆ సమయంలో వధువు అర్జెంట్ అని చెప్పి వాష్రూమ్కు వెళ్లింది.. ఎంతకీ తిరిగి రాలేదు.. అనుమానం వచ్చి వధువు కోసం వెళ్లిన వారికి షాక్..
యూపీలోని ప్రయాగ్రాజ్లో దాదాపు 45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళా జాతరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి 40 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే రైల్వే శాఖ కూడా భారీగా రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది.
ఫేస్బుక్ ద్వారా పరిచయమైన పాక్ యువతి కోసం దేశ సరిహద్దులు దాటి జైలు పాలయ్యాడో భారతీయ యువకుడు. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కు చెందిన బాదల్ బాబు అనే వ్యక్తికి కొన్ని రోజుల క్రితం పాకిస్థాన్లోని లాహార్కు చెందిన సనా రాణి అనే యువతి ఫేస్బుక్లో పరిచయమైంది.
Kumbha Mela 2025: మహా కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ బిగ్ ఈవెంట్కు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు కుంభమేళా అంటే ఏంటి? అది ఎందుకంత స్పెషల్ అనేది ఇప్పుడు చూద్దాం..
ఉత్తరప్రదేశ్లో ఈ నెల 13 నుంచి ప్రారంభంకానున్న మహాకుంభమేళాలో హిందూయేతరులకు దుకాణాలు కేటాయించవద్దని అఖిల భారతీయ అఖాడా పరిషత్ చీఫ్ మహంత్ రవీంద్ర పురీ డిమాండ్ చేశారు.
కొత్త సంవత్సరం తొలిరోజున 2 లక్షల మందికి పైగా భక్తులు భవ్య రామమందిరంలోని రామ్లల్లాను దర్శించుకున్నట్టు జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు బుధవారంనాడు తెలిపింది.
న్యూ ఇయర్ వేళ ఉత్తర ప్రదేశ్లో దారుణం జరిగింది. లక్నోలోని ఓ హోటల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు హత్యకు గురయ్యారు. ఈరోజు ఉదయం హోటల్ సిబ్బంది గదిలోకి వచ్చి చూడగా 5 మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం.
భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజా సమస్యల నుంచి దారిమళ్లించేందుకు ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు జరుపుతోందని లక్నోలో మీడియాతో మాట్లాడుతూ అఖిలేష్ అన్నారు.
మగపెళ్లి వారిని తగిన రీతిలో గౌరవించాలనే సాంప్రదాయం చాలా మంది పాటిస్తుంటారు. అలా గౌరవ మర్యాదల తగిన రీతిలో లేకపోతే అలకలు, గొడవలు జరుగుతుంటాయి. కొందరు మానవత్వం లేని వ్యక్తులు ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో అలాంటి ఘటనే జరిగింది.