Home » Vizag News
ద్విచక్ర వాహన చోదకుడితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి తప్పనిసరిగా హెల్మెట్ (బీఐఎస్ మార్క్) ధరించాలని విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో కోరారు.
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ఒక్కో షాక్ తగులుతోంది. గత పాలనలో జరిగిన తప్పులు ఒక్కొటి వెలుగులోకి వస్తోన్నాయి. మరోవైపు వైసీపీకి శ్రేణులు, నేతలు షాక్ ఇస్తున్నారు. విశాఖపట్టణానికి చెందిన కార్పొరేటర్లు వైసీపీని వీడారు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఐదుగురు కార్పొరేటర్లకు పవన్ కల్యాణ్ కండు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
వైజాగ్ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. స్టేషన్లో ఆగివున్న కోర్బా-విశాఖ ఎక్స్ప్రెస్లో (Korba - Visakhapatnam Express ) ఒక్కసారిగా మంటలు వచ్చేశాయి..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తాము అందరం షాక్లోకి వెళ్లి పోయామని విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (MVV Satyanarayana) వ్యాఖ్యానించారు. తనపై తప్పుడు వార్తలు రావడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఖరారు చేయడంపై వైసీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ నుంచి..
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. భారీ వర్షాలతో ఉత్తరాంధ్రలో జనజీవన స్తంభించిపోయింది. విశాఖపట్టణం, ఉభయ గోదావరి, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. 15 వేలకు పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. గత రెండురోజుల నుంచి వర్షాలు కురవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి.
పర్యాటకంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న భీమిలి బీచ్రోడ్డులోని ఎర్రమట్టి దిబ్బలు రోజురోజుకూ తరిగిపోతున్నాయి. రాత్రివేళల్లో తవ్వకాలు జరిపి మట్టి, ఇసుక తరలించుకుపోతున్నారు.
కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ పరస్పరం సమన్వయంతో ముందుకుపోవడం వల్లే ఈ భారీ విజయం సాధించామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి (Purandareshwari) తెలిపారు.
ఏపీలో గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anita) వ్యాఖ్యానించారు.
ఏపీ ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) దృష్టికి విశాఖలోని ముడసర్లోవ పార్క్ సమస్యను విశ్రాంత ఐఏఎస్ అధికారి, పర్యావరణవేత్త ఈ.ఎ.ఎస్. శర్మ తీసుకొచ్చారు.