Home » Weather
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల్లో సాధారణం కంటే 105% అధిక వర్షపాతం నమోదుకానుండగా, ఏపీతో పాటు దేశం మొత్తం మీద ఎక్కువ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి
ఉదయం ఎండ, మధ్యాహ్నం వర్షాలు, అనంతరం మళ్లీ ఎండతో రాష్ట్రంలో వాతావరణం తీవ్రంగా మారింది. కరీంనగర్, నిజామాబాద్, మహబూబాబాద్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ విషయంలో వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. కరీంనగర్, మహబూబ్నగర్, హైదరాబాద్లో ఈదురుగాలులు, ఉరుములతో వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది.
Weather Updates: ఎండలు దంచికొడుతున్న వేళ.. చల్లటి కబురును ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే, చల్లటి కబురే కాదండోయ్.. కాస్త జాగ్రత్తగా కూడా ఉండాలని హెచ్చరించింది. ..
Thunderbolts: వాతావరణంలో చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పులతో తెలుగు ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు ఎండలు దంచి కొడుతుంటే మరో వైపు పిడుగుల వర్షాలు పడుతున్నాయి.
రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయు. పొద్దంతా భరించలేని ఎండలు కొడుతుంటే.. సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారుతోంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వానలు పడుతున్నాయి.
AP Weather Update: వర్షాలపై అమరావతి వాతావరణ కేంద్రం బిగ్ అప్డేట్ ఇచ్చింది. రాగల మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడనున్నట్లు వెల్లడించింది.
వేసవికి అల్లాడిపోతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రాబోయే 3 రోజులు పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Heatwave Alert: ఏపీ వ్యాప్తంగా 66 మండలాల్లో ఇవాళ(శనివారం) వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు సాధ్యమైనంతా వరకు ఎండకు దూరంగా ఉండాలని, ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
అనంతపురం జిల్లాలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లా వ్యాప్తంగా 1050.47 హెక్టార్లలో రూ.10.29 కోట్ల పంట నష్టం జరిగింది
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. నేటి నుంచి కోస్తా జిల్లాల్లో మళ్లీ వడగండ్లు తాకే అవకాశం ఉంది