Share News

Etala Rajender: భైంసాలో ఎగిరేది కాషాయ జెండానే..

ABN , First Publish Date - 2023-11-24T22:29:40+05:30 IST

వచ్చే ఎన్నికల్లో భైంసాలో ఎగిరేది కాషాయ జెండానే అని బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ( Etala Rajender ) స్పష్టం చేశారు.

 Etala Rajender: భైంసాలో ఎగిరేది కాషాయ జెండానే..

నిర్మల్: వచ్చే ఎన్నికల్లో భైంసాలో ఎగిరేది కాషాయ జెండానే అని బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ( Etala Rajender ) స్పష్టం చేశారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘గజకర్ణ గోకర్ణ తక్కు టమారా విద్యలు కేసీఆర్ బంద్ చేయాలి. ఎన్నికల్లో BRS నేతలు ఇచ్చే పైసలు తీసుకోండి... ఓటు మాత్రం బీజేపీకే వేయండి. నమ్మకానికి మారు పేరు మోదీ.. అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్. కేసీఆర్ నైజం....పైసా దేనా.. ఓట్ లేనా’’ అని ఈటల రాజేందర్‌ ఎద్దేవ చేశారు.

Updated Date - 2023-11-24T22:29:44+05:30 IST