ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Shamshabad: రాజాసింగ్‌ అదుపులోకి..

ABN, Publish Date - Jun 17 , 2024 | 04:27 AM

మెదక్‌లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో పోలీసులు గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన మెదక్‌ వెళ్తున్నట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

  • ముంబై నుంచి శంషాబాద్‌లో

  • దిగగానే అడ్డుకున్న పోలీసులు

  • మెదక్‌ వెళ్తున్నారన్న సమాచారంతోనే..

  • అల్లర్ల నేపథ్యంలో

శంషాబాద్‌ రూరల్‌, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): మెదక్‌లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో పోలీసులు గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన మెదక్‌ వెళ్తున్నట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో ఆయన ఆదివారం ఉదయం ముంబై నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకోగానే ఆర్జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను మెదక్‌ వెళ్లడం లేదని, మియాపూర్‌లోని ఆస్పత్రిలో ఉన్న బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్నానని రాజాసింగ్‌ చెప్పారు.


దానికి మొదట పోలీసులు ససేమిరా అన్నా చివరకు ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతిచ్చారు. ఆయన వెంట పోలీసులు కూడా వెళ్లారు. అక్కడ నుంచి ఆయన్ను ఇంటికి తీసుకెళ్లారు. తాను మెదక్‌కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై రాజాసింగ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. త్వరలోనే తాను మెదక్‌లో పర్యటించి బాధితులను పరామర్శిస్తానని ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు.

Updated Date - Jun 17 , 2024 | 04:27 AM

Advertising
Advertising