Share News

Hyderabad: బాలకృష్ణను కలిసిన కూకట్‌పల్లి టీడీపీ నాయకులు

ABN , Publish Date - Jun 08 , 2024 | 10:33 AM

ఏపీలో ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత నగరానికి వచ్చిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(MLA Nandamuri Balakrishna)ను కూకట్‌పల్లికి చెందిన టీడీపీ రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు శనివారం కలిశారు.

 Hyderabad: బాలకృష్ణను కలిసిన కూకట్‌పల్లి టీడీపీ నాయకులు

హైదరాబాద్: ఏపీలో ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత నగరానికి వచ్చిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(MLA Nandamuri Balakrishna)ను కూకట్‌పల్లికి చెందిన టీడీపీ రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు శనివారం కలిశారు. శంషాబాద్‌ విమానాశ్రయం(Shamshabad Airport)లో బాలకృష్ణకు ఘన స్వాగతం పలకడంతోపాటు పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు.

city4.jpg

ఇదికూడా చదవండి: Hyderabad: ట్రాఫిక్‌జామ్‌లు, వరదనీటి నిల్వల పరిష్కారానికి కార్యాచరణ


కార్యక్రమంలో టీటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాతూరి వెంకట్రావ్‌, చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యనిర్వాహక కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు ఎన్‌.ఎస్. రాజు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 08 , 2024 | 10:33 AM