భూమన కరుణాకర్ రెడ్డి కుంభకోణాలు..

ABN, Publish Date - Jun 19 , 2024 | 07:52 AM

తిరుపతి: వైసీపీ పాలనలో జరిగిన టీడీఆర్ బాండ్స్ కుంభకోణంపై ఎన్డీయే సర్కార్ దృష్టి పెట్టిందనే టాక్ నడుస్తోంది. దీంతో ట్రాన్సరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ బాండ్స్ స్కామ్ ఇప్పుడు ఫ్యాన్ పార్టీ నేతల మెడకు చుట్టుకునే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది.

తిరుపతి: వైసీపీ పాలనలో జరిగిన టీడీఆర్ బాండ్స్ కుంభకోణంపై ఎన్డీయే సర్కార్ దృష్టి పెట్టిందనే టాక్ నడుస్తోంది. దీంతో ట్రాన్స్‌పరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ బాండ్స్ స్కామ్ ఇప్పుడు ఫ్యాన్ పార్టీ నేతల మెడకు చుట్టుకునే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలనే డిమాండ్ వస్తోంది. తిరుపతి నగరపాలక సంస్థలో టీడీఆర్ స్కామ్‌పై ఎన్డీయే పాలకు ఆరా తీస్తున్నారు. దీంతో అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.. ఆయన తనయుడు డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి కంగారుపడుతున్నారని వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. అభివృద్ధి పేరుతో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరలు మళ్లీ తగ్గాయోచ్.. కానీ..

కౌరవ సభ స్థానంలో గౌరవ సభ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 19 , 2024 | 07:52 AM