జగన్ ఇంటికి పోవడం ఖాయం: బాబు

ABN, Publish Date - Apr 26 , 2024 | 12:15 PM

అన్నమయ్య జిల్లా: రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైందని..జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నమయ్య జిల్లా, రాజంపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో జగన్‌పై నిప్పులు చెరిగారు.

అన్నమయ్య జిల్లా: రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైందని..జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నమయ్య జిల్లా, రాజంపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో జగన్‌పై నిప్పులు చెరిగారు. వైసీపీకి ఓటు వేస్తే ఏం జరుగుతుందో ప్రజలంతా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన అసమర్ధుడు సీఎం జగన్ అంటూ మండిపడ్డారు. శవాలతో రాజకీయం చేయడం జగన్‌కు అలవటేనంటూ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి ఓటు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని చంద్రబాబు పిలుపిచ్చారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 26 , 2024 | 12:15 PM