బీఆర్ఎస్ నేతలపై కోడ్ ఉల్లంఘన కేసు..

ABN, Publish Date - May 30 , 2024 | 09:40 AM

వరంగల్: నిన్న (బుధవారం) సాయంత్రం ఖిలా వరంగల్‌లోని కాకతీయ కళాతోరణం వద్ద ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది.

వరంగల్: నిన్న (బుధవారం) సాయంత్రం ఖిలా వరంగల్‌లోని కాకతీయ కళాతోరణం వద్ద ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. బీఆర్ఎస్ నేతలు వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, నరేందర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సహా మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ రాజముద్రలో కాకతీయ కళాతోరణంతోపాటు చార్మినార్ చిహ్నాలను ప్రభుత్వం తొలగించే చర్యలు చేపడుతోందని పేర్కొంటూ బీఆర్ఎస్ నిరసనలకు పిలుపిచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

అందుకే సీఎం నెంబర్ ఇచ్చా: రాజాసింగ్

సర్వేల అలజడి.. వైసీపీ నేతల్లో టెన్షన్..

జగన్‌పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్

111 స్థానాల ఫలితాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 30 , 2024 | 09:45 AM