ఏపీలో కరువు మాట వినిపించకూడదు..

ABN, Publish Date - Aug 20 , 2024 | 09:10 AM

అమరావతి: ఏపీలో కరువు అనే మాట వినిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకప్పుడు దేశానికి అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు వ్యవసాయానికి గడ్డు పరిస్థితి వచ్చిందన్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

అమరావతి: ఏపీలో కరువు అనే మాట వినిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకప్పుడు దేశానికి అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు వ్యవసాయానికి గడ్డు పరిస్థితి వచ్చిందన్నారు. నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన సోమశిల ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఉన్మాద, రాక్షస పాలన నుంచి బయటకొచ్చామన్న చంద్రబాబు.. రాష్ట్ర ప్రజలకు స్వాంత్ర వచ్చిందని, అందరూ సంతోషంగా ఉన్నారని సీఎం చంద్రబాబు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌కు రెడ్ అలర్టు..

నాకు రూ. 2 కోట్లు ఇచ్చి ఆ ఇంట్లో ఉండొచ్చు..

వాన.. వరదై.. వాహనాలను ముంచేసి..

వయసు 30.. కేసులు 34

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 20 , 2024 | 09:10 AM