ప్రయాణీకుల జేబులకు చిల్లులు..
ABN, Publish Date - May 12 , 2024 | 09:01 AM
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ సర్కిల్ రద్దీగా మారింది. ఓటు వేసేందుకు జనాలు సొంతూళ్లకు పయనమవడంతో చింతకుంట వద్ద విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో నిండిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ సర్కిల్ రద్దీగా మారింది. ఓటు వేసేందుకు జనాలు సొంతూళ్లకు పయనమవడంతో చింతకుంట వద్ద విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో నిండిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆర్టీసీ బస్సులు సమయానికి రాకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులుపడుతున్నారు. తెలంగాణలో ఎంపీ, ఏపీలో ఎంపీతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో జనాలు ఊర్లకు వెళుతున్నారు. అయితే ఆర్టీసీ బస్సులు తగినంతగా రాకపోవడంతో ప్రయాణీకులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీన్ని అవకాశంగా చేసుకున్న ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణీకుల జేబులకు చిల్లులు పెడుతోంది. చర్జీలను రెండింతలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై నోరు పారేసుకున్న టీటీడీ చైర్మన్
చంద్రబాబు కొనసాగివుంటే.. అమరావతిది మరో చరిత్రే!
Pawan Kalyan : వైసీపీకి ఓటేయొద్దు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - May 12 , 2024 | 09:01 AM