బీమా పేరుతో రైతన్నలకు జగన్‌ దగా..

ABN, Publish Date - Jul 15 , 2024 | 10:17 AM

అమరావతి: పలు శాఖల్లో బిల్లులు పెండింగ్‌లో పెట్టిన జగన్ సర్కార్ చివరకు రైతులకు సంబంధించిన పథకాలకు బకాయిలు చెల్లించలేదు. రైతులకు పంటల బీమా కింద గత రెండేళ్లలో రూ. 1,384.6 కోట్లు చెల్లించకుండా పెండింగ్ పెట్టింది.

అమరావతి: పలు శాఖల్లో బిల్లులు పెండింగ్‌లో పెట్టిన జగన్ సర్కార్ చివరకు రైతులకు సంబంధించిన పథకాలకు బకాయిలు చెల్లించలేదు. రైతులకు పంటల బీమా కింద గత రెండేళ్లలో రూ. 1,384.6 కోట్లు చెల్లించకుండా పెండింగ్ పెట్టింది. బీమా అమలు చేసే కంపెనీలకు చివరిలో రూ. 1251.6 కోట్లు చెల్లించలేదు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో రైతులకు ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తున్నామని ఊదరగొట్టిన వైసీపీ పాలకులు.. ఐదేళ్లలో ఖరీఫ్ పంటలకు బీమా పరిహారం అందించడానికి ఆపసోపాలు పడ్డారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించిన పంటల బీమా విధానాన్ని కాదని, జగన్ సర్కార్ సొంతంగా బీమా అమలు చేసి ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడేలా చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పూరీ జగన్నాథ్ ఆలయంలో టెన్షన్..

దొంగలెక్కలు రాయడంలో ఆయన దిట్ట..

ఏపీ గనుల అక్రమాలపై శ్వేతపత్రం..

మహారాష్ట్ర సీఎంతో చంద్రబాబు కీలక భేటీ..

సర్వం స్వాహా!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 15 , 2024 | 10:17 AM