జగన్ నిర్వాకంపై జనంలోకి..

ABN, Publish Date - Jun 19 , 2024 | 08:10 AM

అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై రివర్స్ టెండరింగ్ వద్దన్నా జగన్ పట్టించుకోలేదు. చివరికి ఒక విద్వంసానికి కారకుడయ్యారు. జగన్ చేసిన ఈ నిర్వాకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.

అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై రివర్స్ టెండరింగ్ వద్దన్నా జగన్ పట్టించుకోలేదు. చివరికి ఒక విద్వంసానికి కారకుడయ్యారు. జగన్ చేసిన ఈ నిర్వాకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. జగన్ కారణంగా పోలవరానికి జరిగిన నష్టం.. విద్వంసాన్ని వివరించి.. ఆ తర్వాత అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పోలవరానికి జరిగిన నష్టంపై కేంద్రం కూడా దృష్టి సారించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

భూమన కరుణాకర్ రెడ్డి కుంభకోణాలు..

మంత్రి లోకేష్ ఇచ్చిన మాట.. 3 రోజుల్లోనే అమలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 19 , 2024 | 08:10 AM