ఒక్క రూపాయి కూడా రాలేదు..: జస్టిస్ నర్సింహారెడ్డి

ABN, Publish Date - Jul 17 , 2024 | 07:47 AM

హైదరాబాద్: సుప్రీం కోర్టు నిర్ణయం మేరకు తాను విద్యుత్ కమిషన్ నుంచి తప్పుకున్నానని జస్టిస్ నర్సింహారెడ్డి తెలిపారు. తన ప్రెస్ మీట్‌లో ఎలాంటి అంశాలను బయటపెట్టలేదని అన్నారు. ఇప్పటికే విద్యుత్ ఒప్పందాలపై విచారణను పూర్తి చేశానని..

హైదరాబాద్: సుప్రీం కోర్టు నిర్ణయం మేరకు తాను విద్యుత్ కమిషన్ నుంచి తప్పుకున్నానని జస్టిస్ నర్సింహారెడ్డి తెలిపారు. తన ప్రెస్ మీట్‌లో ఎలాంటి అంశాలను బయటపెట్టలేదని అన్నారు. ఇప్పటికే విద్యుత్ ఒప్పందాలపై విచారణను పూర్తి చేశానని.. నిజానికి శనివారం నివేదిక సమర్పించేందుకు సిద్ధం చేశానని అన్నారు. ఇంత వరకు తాను సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదని, ఫోన్‌లో కూడా మాట్లాడలేదని చెప్పారు. కమిషన్ జీవో ఇచ్చినా ఇప్పటి వరకు తనకు ఒక్క రూపాయి కూడా రాలేదని జస్టిస్ నర్సింహారెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉప ఎన్నికలతో పెరగనున్న బీజేపీ బలం..

లక్ష రుణ మాఫీ రేపే!

టీడీపీ శ్రేణులకు ముఖ్య గమనిక

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 17 , 2024 | 07:47 AM